Home » Punjab Kings
ఐపీఎల్ మ్యాచుల్లో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా. గెలుపోటములతో సంబంధం లేకుండా తన జట్టుకు ఆమె మద్దతుగా నిలుస్తుంది. పంజాబ్ ఆటగాళ్లను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను ఇతర జట్ల అభిమానులు కూడా ఇష్టపడతారు. అలాంటి ప్రీతి జింటా ఇప్పుడు కోర్టుకెక్కింది. అదీ ఐపీఎల్ విషయంలోనే కావడం గమనార్హం.
ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు రసవత్తర మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలోని స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Today IPL Match: ఆర్సీబీ-పంజాబ్ మధ్య భీకర సమరానికి అంతా సిద్ధమైపోయింది. ఢీ అంటే ఢీ అంటున్న ఈ రెండు టీమ్స్లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ సాధించడం మరింత ఈజీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏ టీమ్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
Preity Zinta: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతిజింటా తాడ్బండ్ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేశారు.
Indian Premier League: ఐపీఎల్ నయా ఎడిషన్ను విజయంతో ఆరంభించింది పంజాబ్ కింగ్స్. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ సేన.. స్టార్లతో పాటు కుర్రాళ్లు కూడా రాణించడంతో గుజరాత్ టైటాన్స్ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
Shashank Singh: కెప్టెన్సీ ఇన్నింగ్స్తో ఫస్ట్ మ్యాచ్లోనే పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్. అయితే తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. దీనిపై విధ్వంసక బ్యాటర్ శశాంక్ సింగ్ స్పందించాడు.
GT vs PBKS IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ సాగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్డేట్స్ మీకోసం..
IPL 2025: రికీ పాంటింగ్ తగ్గేదేలే అంటున్నాడు. పంజాబ్ కింగ్స్కు అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునే వరకు వదిలేలా కనిపించడం లేదు. గెలుపు కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు పంటర్.
Dhanashree Verma: చాహల్-ధనశ్రీ డివోర్స్ ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇందులో రోజుకో ట్విస్ట్ వస్తోంది. ఇప్పుడు ఆర్జే మహ్వాష్ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.