• Home » Pulivendula

Pulivendula

YSRCP: సోషల్ మీడియా సైకోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

YSRCP: సోషల్ మీడియా సైకోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.

YSRCP: జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం...

YSRCP: జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం...

అమరావతి: ప్రతిపక్ష నేతగా గుర్తించి సభా నాయకుడితో సమానంగా మైక్ ఇచ్చి మాట్లాడేందుకు సమయం ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లోఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్‌తో సహా మొత్తం 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపింది సభకు వెళ్లకుండా ఎగవేయడానికా అని నిలదీస్తున్నారు.

మొక్కలు నాటి నాటి పెంచాలి : ఆర్డీఓ

మొక్కలు నాటి నాటి పెంచాలి : ఆర్డీఓ

భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పులివెందుల ఆర్డీఓ గనేష్ణ భానుశ్రీ లక్ష్మీఅన్నపూర్ణ ప్రత్యూష అన్నారు.

Equal pay సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Equal pay సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో తాత్కాలిక అధ్యాపకులు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు.

cotton crops were damaged 200ఎకరాలకు పైబడి దెబ్బతిన్న ఉల్లి, పత్తిపంటలు

cotton crops were damaged 200ఎకరాలకు పైబడి దెబ్బతిన్న ఉల్లి, పత్తిపంటలు

ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు వర్షం పాలయ్యాయి. వీరపునాయునిపల్లె మండలంలోని కొమ్మద్ది గ్రామంలో బోరుబావుల కింద సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు దాదాపు 200 ఎకరాలు వర్షంతో దెబ్బతిన్నాయి.

Sports are important చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే

Sports are important చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే

చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని పులివెందుల టీడీపీ ఇనచార్జి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌రవి) పేర్కొన్నారు.

Rs.10 coin రూ.10 నాణెం వద్దే వద్దు

Rs.10 coin రూ.10 నాణెం వద్దే వద్దు

ఓ పక్క పదిరూపాయల నాణెం చెల్లుతుందని ఆర్‌బీఐ చెబుతున్నా నాణేలు తీసుకునేందుకు వ్యాపా రులు నిరాకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ.. చివరికి పెట్రోలు బంకుల్లో సైతం ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు.

mlc ramgopal విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ : ఎమ్మెల్సీ

mlc ramgopal విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ : ఎమ్మెల్సీ

వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి అవగాహనరాహిత్యం, తొందరపాటు నిర్ణయాలతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి విమర్శించారు.

కాంట్రాక్టర్లుగా.. అధికారులు..!

కాంట్రాక్టర్లుగా.. అధికారులు..!

ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం. అయితే రాజకీయ నాయకులను, అధికారులను డబ్బుతో గుప్పెట్లో పెట్టుకున్న అధికారులు ఏళ్లు గడుస్తున్నా అదే ఏరియాలో తిష్టవేస్తున్నారు. మేం ఎన్నేళ్లయినా ఉంటాం, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

Gandhi Bhavan: వైఎస్సార్‌కు సీఎం రేవంత్‌ నివాళి

Gandhi Bhavan: వైఎస్సార్‌కు సీఎం రేవంత్‌ నివాళి

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి