Home » Pulivendla
కేకే కొట్టాల గ్రామస్తుల నిరసనకు యురేనియం సంస్థ ఎట్టకేలకు తలొగ్గింది. యురేనియం బాధితులకు 12మందికి 5.62 ఎకరాలకు ఇవ్వాల్సిన సుమారు రూ.2,84,084ల పెండింగ్ బకాయిలను స్థానిక ఆర్డీఓకు అందించారు.
అధికారం కోల్పోయిన అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడికి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ లేఖ రాయడంపై బుధవారం అమరావతిలో ఆయన స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి(MLC Bhumireddy Ramgopal Reddy) ఆరోపించారు. నిబంధనలు తుంగలో తొక్కి పార్టీ ఆఫీసులను ఇంద్ర భవనాల్లాగా కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో మండలాల వారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మూడు రోజుల పాటు నిర్వహించిన సమీక్షా సమావేశాలు సోమవారంతో ముగిసాయి.
మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో తొలిసారి సొంత గడ్డకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) సొంత పార్టీ శ్రేణుల నుంచి అడగడుగునా షాక్లు ఎదురవుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం.. ఆపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే అంతంత మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రావడం..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు(YS Jagan) గట్టి షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీ ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఆయనకు సొంత పార్టీ నేతల నుంచి ఊహించని తిరస్కరణ ఎదురైంది. సొంత జిల్లాల్లోనే ఆయన చేదు అనుభవం ఎదుర్కొన్నారు. శనివారం కడపకు(Kadapa) వెళ్లిన జగన్కు..
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) కాన్వాయ్(convoy)కి ప్రమాదం తృటిలో తప్పింది. కాన్యాయ్లోని రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తాడిగొట్ల(Tadigotla) వద్ద కాన్వాయ్లోని ఫైర్ వాహనాన్ని వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రేపు (శనివారం) పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి ఐదురోజులపాటు పులివెందులలో జగన్ మకాం వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ప్రమాణం చేయబోతున్నారు. శుక్రవారం నాడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో..