• Home » Pulivendla

Pulivendla

YS Abhishek Reddy:  జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం..  వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

YS Abhishek Reddy: జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం.. వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

YS Abhishek Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

AP Politics: జగన్ బంధువులకు నోటీసులు.. ఆ కేసులో విచారణకు పిలుపు

AP Politics: జగన్ బంధువులకు నోటీసులు.. ఆ కేసులో విచారణకు పిలుపు

జగన్ బంధువులు వైయస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసు లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డికి నోటీసులు అందజేసినట్లు సమాచారం. ఈనెల ఐదో తేదీన పులివెందల పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో ..

AP Police: సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం

AP Police: సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై అరెస్టులు కొనసాగుతున్నాయి. కూటమి పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యహారాన్ని కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

High Tension.. పులివెందుల నియోజక వర్గంలో దారుణం..

High Tension.. పులివెందుల నియోజక వర్గంలో దారుణం..

ఇంట్లో వీఆర్ఏ నర్సింహులు నిద్రిస్తున్న సమయంలో అతని మంచం దగ్గర డిటోనేటర్లుపేల్చి ప్రత్యర్ధులు హతమార్చారు. పేలుడు ఘటనలో ఇల్లు ధ్వంసం అయింది. వీఆర్ఏ నరసింహులు అక్కడ కక్కడే మృతి చెందారు. పేలుడు సమయంలో అదే ఇంట్లో వేరేగదిలో నిద్రిస్తున్న మృతుని భార్య సుబ్బలక్షుమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి.

UCIL  గ్రామస్తుల నిరసనకు తలొగ్గిన యూసీఐఎల్‌

UCIL గ్రామస్తుల నిరసనకు తలొగ్గిన యూసీఐఎల్‌

కేకే కొట్టాల గ్రామస్తుల నిరసనకు యురేనియం సంస్థ ఎట్టకేలకు తలొగ్గింది. యురేనియం బాధితులకు 12మందికి 5.62 ఎకరాలకు ఇవ్వాల్సిన సుమారు రూ.2,84,084ల పెండింగ్‌ బకాయిలను స్థానిక ఆర్డీఓకు అందించారు.

AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు

AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు

అధికారం కోల్పోయిన అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడికి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ లేఖ రాయడంపై బుధవారం అమరావతిలో ఆయన స్పందించారు.

AP Politics: PADAలో అవినీతిపై పులివెందుల ప్రజలు ఆలోచించాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

AP Politics: PADAలో అవినీతిపై పులివెందుల ప్రజలు ఆలోచించాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి(MLC Bhumireddy Ramgopal Reddy) ఆరోపించారు. నిబంధనలు తుంగలో తొక్కి పార్టీ ఆఫీసులను ఇంద్ర భవనాల్లాగా కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Jagan:  పులివెందులలో ముగిసిన జగన్ పర్యటన.. బెంగళూరుకు పయనం..

YS Jagan: పులివెందులలో ముగిసిన జగన్ పర్యటన.. బెంగళూరుకు పయనం..

కడప జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో మండలాల వారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మూడు రోజుల పాటు నిర్వహించిన సమీక్షా సమావేశాలు సోమవారంతో ముగిసాయి.

YS Jagan: వైఎస్ జగన్ నివాసం వద్ద రెండో రోజూ రచ్చ.. ఐదేళ్లలో చేసిందేంటి..!?

YS Jagan: వైఎస్ జగన్ నివాసం వద్ద రెండో రోజూ రచ్చ.. ఐదేళ్లలో చేసిందేంటి..!?

మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో తొలిసారి సొంత గడ్డకు వచ్చిన వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) సొంత పార్టీ శ్రేణుల నుంచి అడగడుగునా షాక్‌లు ఎదురవుతున్నాయి..

YS Jagan: పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్‌కు ఊహించని పరిణామం

YS Jagan: పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్‌కు ఊహించని పరిణామం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం.. ఆపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే అంతంత మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రావడం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి