• Home » Protest

Protest

Gen Z Protests In Nepal: నేపాల్ ప్రధాని హోమ్‌టౌన్‌ను తాకిన నిరసన సెగలు.. రాళ్లు రువ్విన ఆందోళకారులు

Gen Z Protests In Nepal: నేపాల్ ప్రధాని హోమ్‌టౌన్‌ను తాకిన నిరసన సెగలు.. రాళ్లు రువ్విన ఆందోళకారులు

నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో నేపాల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నివాసాలతో పాటు బలువతార్‌లోని ప్రధానమంత్రి నివాసం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

Bombay HC Slams Manoj Jarange: షరతులు అతిక్రమిస్తున్నారు.. జారంగే దీక్షపై హైకోర్టు ఆగ్రహం

Bombay HC Slams Manoj Jarange: షరతులు అతిక్రమిస్తున్నారు.. జారంగే దీక్షపై హైకోర్టు ఆగ్రహం

సిటీ మొత్తం స్తంభించిపోతోందని, దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాలను నిరసనకారులతో నిండిపోతున్నాయని కోర్టు పేర్కొంది. కోటా నిరసలకు వ్యతిరేకంగా ఆర్మీ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది.

Maratha Quota Talks Fail: మనోజ్ జారంగేతో చర్చలు విఫలం.. కొనసాగుతున్న నిరాహార దీక్ష

Maratha Quota Talks Fail: మనోజ్ జారంగేతో చర్చలు విఫలం.. కొనసాగుతున్న నిరాహార దీక్ష

జస్టిస్ సందీప్ షిండే కమిటీ కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు మరో ఆరు నెలలు పొడిగించింది. హైదరాబాద్ గెజిట్‌లోని చారిత్రక రికార్డుల ఆధారంగా మరాఠాలకు కుంబి సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశాలని కమిటీ పరిశీలిస్తోంది.

Minta Devi 124 Years: ఓటర్ లిస్టులో 124 ఏళ్ల మహిళను గుర్తించడంపై గందరగోళం..టీ షర్టులు ధరించి ఎంపీల నిరసన

Minta Devi 124 Years: ఓటర్ లిస్టులో 124 ఏళ్ల మహిళను గుర్తించడంపై గందరగోళం..టీ షర్టులు ధరించి ఎంపీల నిరసన

మింతా దేవి పేరు ఇప్పుడు ఒక్క బీహార్‌కు సంబంధించినది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు ఈమె ఎవరు, ఏంటి మ్యాటర్, ఎంపీలు ఆమె ఫోటోతో ఉన్న టీ షర్టులు ఎందుకు ధరించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

INDIA Bloc: నేడు ఈసీ ఆఫీస్ ముట్టడికి ఇండియా కూటమి సిద్ధం..

INDIA Bloc: నేడు ఈసీ ఆఫీస్ ముట్టడికి ఇండియా కూటమి సిద్ధం..

దేశ రాజకీయం మళ్లీ మరింత వేడెక్కింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్‌ ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కూటమి నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళనకు సిద్ధమైంది.

Mamata Banerjee: బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి సిగ్గుపడుతున్నా.. నిరసన ర్యాలీలో సీఎం

Mamata Banerjee: బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి సిగ్గుపడుతున్నా.. నిరసన ర్యాలీలో సీఎం

నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాలీ మాట్లాడే ప్రజలందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలుగా బీజేపీ పిలుస్తోందని, రోహింగ్లాలు బంగ్లాదేశ్‌లో ఉంటారని, ఇక్కడున్న బంగ్లాదేశ్ పౌరులంతా సరైన ఐడీ కార్డులు, గుర్తింపు కలిగి ఉన్నారని చెప్పారు.

Yuvatha Poru: వైసీపీ యువత పోరు అట్టర్ ప్లాప్..

Yuvatha Poru: వైసీపీ యువత పోరు అట్టర్ ప్లాప్..

Yuvatha Poru: కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం నెల్లూరులో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. నలభై మందితో ఆందోళన చేపట్టారు. పోలీసులను చూసి యువకులు చెల్లాచెదురయ్యారు.

YCP: ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకల రచ్చ

YCP: ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకల రచ్చ

YCP: యువత పోరు పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకలు రచ్చ చేశాయి. డీజేలు పెట్టి నృత్యాలు చేశాయి. ఒకానొక దశలో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్ళేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.

Los Angeles Protests: లాస్ ఏంజిల్స్‎లో మూడోరోజు నిరసన.. వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు

Los Angeles Protests: లాస్ ఏంజిల్స్‎లో మూడోరోజు నిరసన.. వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు

అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (Los Angeles Protests) నగరం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తితో అక్కడి ప్రజలు రోడ్డెక్కి మూడోరోజు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు.

Bangladesh: బంగ్లా మళ్లీ రగులుతోంది.. ఉద్యోగుల నిరసనలతో రంగంలోకి పారామిలటరీ బలగాలు

Bangladesh: బంగ్లా మళ్లీ రగులుతోంది.. ఉద్యోగుల నిరసనలతో రంగంలోకి పారామిలటరీ బలగాలు

యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద 'కొత్త సర్వీసుల చట్టం'పై ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మంగళవారంనాడు నాలుగో రోజుకు చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి