• Home » Protest

Protest

Bharat Bandh: రేపు భారత్ బంద్, దేశవ్యాప్తంగా నిరసన.. బ్యాంకులు, స్కూల్స్ మూసి వేస్తారా?

Bharat Bandh: రేపు భారత్ బంద్, దేశవ్యాప్తంగా నిరసన.. బ్యాంకులు, స్కూల్స్ మూసి వేస్తారా?

రేపు (ఫిబ్రవరి 16న) భారత్ బంద్ కొనసాగనుంది. రైతు సంఘాలన్నీ ఏకమై భారత్ బంద్‌లో పాల్గొనాలని ఐక్య కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా స్కూల్స్ బంద్ ఉంటాయా లేదా అనే వివరాలను ఇప్పుడు చుద్దాం.

Farmers Protest: శంభు సరిహద్దుల్లో పతంగులు ఎగరేస్తున్న రైతులు.. ఎందుకో తెలుసా?

Farmers Protest: శంభు సరిహద్దుల్లో పతంగులు ఎగరేస్తున్న రైతులు.. ఎందుకో తెలుసా?

శంభు సరిహద్దు వద్ద పెద్దఎత్తున రైతులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. తాము పంజాబ్‌ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ హర్యానా వైపు నుంచి డ్లోన్లతో టియర్ గ్యాస్ షెల్స్ వదులుతున్నారని రైతులు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా పతంగులు ఎగురవేస్తున్నారు.

Farmers Protest: వారు నేరస్థులు కారు.. దేశానికి అన్నం పెట్టేవారు.. మధుర స్వామినాథన్ ఆవేదన..

Farmers Protest: వారు నేరస్థులు కారు.. దేశానికి అన్నం పెట్టేవారు.. మధుర స్వామినాథన్ ఆవేదన..

తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ అన్నారు.

Farmers Protest: దిల్లీ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. రైతులపై పోలీసుల కర్కశం..

Farmers Protest: దిల్లీ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. రైతులపై పోలీసుల కర్కశం..

పంజాబ్-హర్యానా సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Delhi Chalo: అన్నదాతల ఆందోళనకు కారణమేంటి? వారి డిమాండ్లు ఏంటి?

Delhi Chalo: అన్నదాతల ఆందోళనకు కారణమేంటి? వారి డిమాండ్లు ఏంటి?

కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడంతో.. అన్నదాతలు మరోసారి కదం తొక్కారు. చలో ఢిల్లీ పేరుతో హస్తినలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లతో బయలుదేరిన రైతులు.. సుదీర్ఘ కాలం పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించుకొని.. అందుకు సరిపడా ఆహారం, ఇతర సామాగ్రిలను వెంట వేసుకొని వచ్చినట్టు తెలిసింది.

Formers Protest: ఇదేనా అమృత్ కాలం - వీక్షిత్ భారత్.. కేంద్రం తీరుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు..

Formers Protest: ఇదేనా అమృత్ కాలం - వీక్షిత్ భారత్.. కేంద్రం తీరుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు..

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులపై భాష్పవాయు ప్రయోగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద దిల్లీకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించేందుకు

Farmers Protest: కదం తొక్కిన కర్షకులు.. డిమాండ్ల సాధన కోసం హస్తినలో నిరసన

Farmers Protest: కదం తొక్కిన కర్షకులు.. డిమాండ్ల సాధన కోసం హస్తినలో నిరసన

తమ డిమాండ్లు నెరవేర్చాలని రైతులు కదం తొక్కారు. దేశ రాజధానిలో భారీ నిరసన చేపట్టేందుకు బయల్దేరారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద బారికేడ్ల ఏర్పాటు, అదనపు పోలీసు బలగాలను మొహరించారు.

BRS: సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి:  బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

BRS: సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

హైదరాబాద్: శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ.. కౌన్సిల్ పోడియం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ..

BRS: అసెంబ్లీకి ఆటోలలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS: అసెంబ్లీకి ఆటోలలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: ఆటోవాలాలకు న్యాయం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద ధర్నా చేశారు. అనంతరం శాసనసభకు ఆటోలలో వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాలాలకు న్యాయం చేయాలని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి