• Home » Priyanka Gandhi

Priyanka Gandhi

Telangana Elections: తెలంగాణ ప్రజలను ఉద్దేశించి రాహుల్, ప్రియాంక ట్వీట్

Telangana Elections: తెలంగాణ ప్రజలను ఉద్దేశించి రాహుల్, ప్రియాంక ట్వీట్

Telangana Elections: తెలంగాణలో పోలింగ్ ఊపందుకుంది. ఉదయం నుంచే రాజకీయ, సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్యులు కూడా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.

Priyanka Gandhi: రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులేసిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులేసిన ప్రియాంక గాంధీ

Telangana Elections: జిల్లాలోని జహీరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో అగ్రనేత ప్రియాంక గాంధీ, పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ రోడ్‌షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జహీరాబాద్‌లో కార్నర్ మీటింగ్‌లో ప్రియాంక ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాటపై ప్రియాంక గాంధీ స్టెప్పులేసి అందరినీ ఉత్సాహపరిచారు. దొరల తెలంగాణ కావాలో... ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రియాంక అన్నారు. దేశంలో ఫామ్ హౌస్‌లో ఉండి పాలించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు.

Rahul: నేడు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం

Rahul: నేడు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఎన్నికల బరిలో 2,290 ఉండగా.. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతిలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

Priyanka Gandhi: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే భూములు లాక్కుంటారు

Priyanka Gandhi: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే భూములు లాక్కుంటారు

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, ధరల పెరుగుదలపై పట్టించుకోలేదు. తెలంగాణలోని పెద్ద నేతలు ఫామ్ హౌస్‌లో ఉంటూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు.

Priyanka Gandhi: ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి మయమే..

Priyanka Gandhi: ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి మయమే..

యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని ఇక్కడున్న చిన్న దుకాణాలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారని ఈ విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు.

Telangana Elections: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచార షెడ్యూల్ ఇదే..

Telangana Elections: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచార షెడ్యూల్ ఇదే..

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రేపటితో (మంగళవారం) తెరపడునున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఛత్తీస్‌ఘడ్ సీఏం భూపేష్ భగేల్ ఈరోజు పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

Priyanka Gandhi: పదే పదే తెలుగులో మాట్లాడిన ప్రియాంక.. ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రసంగం

Priyanka Gandhi: పదే పదే తెలుగులో మాట్లాడిన ప్రియాంక.. ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రసంగం

జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ రోడ్ షో విజయవంతంగా జరిగింది. అశేష ప్రజానీకం ప్రియాంకకు ఘనస్వాగతం పలికింది. పాలేరు నియోజకవర్గం పెద్ద తండా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రియాంక తెలుగులో మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ పదే పదే తెలుగులో ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తెలుగులో నినదించారు.

Priyanka Gandhi: పాలేరులో ప్రియాంక గాంధీ రోడ్‌ షోలో జన జాతర

Priyanka Gandhi: పాలేరులో ప్రియాంక గాంధీ రోడ్‌ షోలో జన జాతర

Telangana Elections: పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజయాన్ని కోరుతూ ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలం, కాల్వోడ్డు, పెద్దతండా, నాయుడుపేట, నాయుడుపేట క్రాస్ రోడ్, వరంగల్ క్రాస్ రోడ్ వరకూ ప్రియాంక రోడ్ షో జరుగనుంది.

Priyanka Gandhi: కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికైనా ఉద్యోగాలొచ్చాయా?

Priyanka Gandhi: కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికైనా ఉద్యోగాలొచ్చాయా?

సీఎం కేసీఅర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప వేరే ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. నేడు ఖమ్మంలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగాలు రావాలంటే బీఆర్ఎస్‌ను అధికారం నుంచి తప్పించాలని ఆమె పిలుపునిచ్చారు.

Congress Campaign: కాంగ్రెస్ ఎన్నికల ప్రచార జోరు.. నేడు తెలంగాణకు ముఖ్యనేతలు

Congress Campaign: కాంగ్రెస్ ఎన్నికల ప్రచార జోరు.. నేడు తెలంగాణకు ముఖ్యనేతలు

Telangana Elections: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది. అందులో భాగంగానే ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ నేతలు పాల్గొంటూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు (శనివారం) కాంగ్రెస్ ముఖ్యనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి