Home » Priyanka Gandhi
తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని.. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికైనా తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలను రేవంత్రెడ్డి కోరారు.
ములుగు జిల్లాకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ప్రారంభించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) కోసం కాంగ్రెస్ పార్టీ( Congress party ) సమాయత్తం అవుతోంది. రేపటి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది. ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్గాంధీ( Rahul Gandhi ), ప్రియాంక గాంధీ (Rahul Gandhi ) రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించునున్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi), ఆమె కుమార్తె ప్రియాంక(Priyanka) పాతికేళ్ల తరువాత కలిసి నగరానికి రానున్నారు
వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో కులాలవారీ సర్వే జరిపించే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంటోంది. బీహార్ తరహాలోనే రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కులగణన జరుపుతామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
రెండు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ల వార్ ముదురుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పది తలల రావణుడితో పోలుస్తూ బీజేపీ తన ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ పెట్టగా.. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ లీడర్లు సైతం పలు పోస్టులు చేశారు. తాజాగా ఆ పార్టీ మరో పోస్ట్ మరింత వివాదాస్పదం అవుతోంది.
దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ఈ ఏడాది నవంబర్ లో జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్(Rajasthan)లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగే ఛాన్స్ ఉందని ఎన్నికల సంఘం(Election Commission) వర్గాలు తెలిపాయి.
భారతీయ జనతా పార్టీ రాజకీయాలను నానాటికీ దిగజార్చుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ(Priyanaka Gandhi) విమర్శించారు. బీజేపీ(BJP) తన ఎక్స్(X) హ్యాండిల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఫొటోను మార్ఫింగ్ చేసి రావణుడిలా మార్చింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ కాసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. శనివారం సోనియాతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.
సెప్టెంబర్17న కాంగ్రెస్ లోకి భారీ చేరికలు ఉండనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సమక్షంలో అధికార పార్టీకి చెందిన బడా నేతలు కాంగ్రెస్లో చేరనున్నారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభా వేదికపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.