Home » Prime Minister
అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. ఆడ్వాణీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి చారిత్రక విజయం సాధించి భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు అభినందనలు తెలిపారు. ''ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న మీకు అభినందనలు'' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షెహబాజ్ ట్వీట్ చేశారు.
వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అధికారికంగా ప్రధాని బాధ్యతలను మోదీ కాసేపట్లో చేపట్టనున్నారు. సౌత్ బ్లాక్లోని పీఎంవోలో మోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
బీజేపీ నేత, వారణాసి ఎంపీ నరేంద్ర మోదీ(Narendra Modi) నేడు (జూన్ 9న) రాత్రి 7:15 గంటలకు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం(swearing ceremony) చేయనున్నారు. ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ(delhi) పోలీసులు అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేశారు.
మోదీ 3.0 సర్కారు కొలువు తీరే వేళయింది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశ రాజధాని అసాధారణ రీతిలో అప్రమత్తమైంది. ప్రమాణ స్వీకార వేదిక అయిన రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని ..
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ(Narendra Modi) మూడో సారి ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రేపు (జూన్ 9న) ఢిల్లీలో(Delhi) జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవం(swearing ceremony) కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలను ఆహ్వానించారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడనున్న నేపథ్యంలో కొత్త ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార వేదిక వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఏజెన్సీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ వారాంతంలోనే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని చెబుతున్నారు.
కన్యాకుమారి సాగరాల సంగమ క్షేత్రమే కాక.. సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా అని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచమంతా భారతదేశంవైపు ఆశగా చూస్తోందని.. యువతే మన దేశానికి గొప్పబలమని ఆయన పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్కు సర్వం సిద్ధం అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో శనివారంతో ఎన్నికలు ముగియనున్నాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరిదశలో 8రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్సభ, ఒడిశా అసెంబ్లీ 42స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.