Home » Prime Minister
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 11, 12 తేదీలలో ప్రధాని నగరంలో పర్యటించనున్నారు.
ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల రాజకీయానికి ప్రధానే చెక్ చెప్పాలని ప్రజలు భావిస్తున్నారని, కేంద్రం జోక్యం చేసుకుంటే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్రిటన్ ప్రజలంతా జాత్యాహంకారం కలవారని తానెప్పుడూ అనలేదని ప్రముఖ కమెడియన్, టీవీ షో వ్యాఖ్యాత ట్రెవర్ నోవా తాజాగా వివరణ ఇచ్చారు.