• Home » Pressmeet

Pressmeet

Revanth Reddy: ఒకటి మోదీ పరివార్.. రెండోది గాంధీ పరివార్..: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఒకటి మోదీ పరివార్.. రెండోది గాంధీ పరివార్..: సీఎం రేవంత్ రెడ్డి

దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలను మేము ఓటర్లుగా చూడటంలేదని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు.

Vasireddy Padma: పసలేని చట్టాలతో సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేం: వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma: పసలేని చట్టాలతో సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేం: వాసిరెడ్డి పద్మ

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబాలపై.. అలాగే మహిళా హోంమంత్రి, రాజకీయ పార్టీల మహిళా నేతలపై సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారని, పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుండి మహిళలను కాపాడలేమని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.

TDP: జగన్ ‘మాడా’ మాటలు మాట్లాడటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

TDP: జగన్ ‘మాడా’ మాటలు మాట్లాడటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

వైఎస్సార్ భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిళపై భారతీరెడ్డి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిగ్గుతో తల దించుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.

BRS: కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: కేటీఆర్

BRS: కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: కేటీఆర్

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని విద్యార్థుల అవస్థలు సీఎం రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

KTR:  ప్రభుత్వ ఉన్నతాధికారులను హెచ్చరించిన కేటీఆర్

KTR: ప్రభుత్వ ఉన్నతాధికారులను హెచ్చరించిన కేటీఆర్

తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డిలు తెలంగాణను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నీటి ప్రాజక్టుల పేరుతో ముఖ్యమంత్రి భారీ స్కాంలకు తెర తీశారని, మంత్రి పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు పంచుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

Harish Rao: మాజీ  సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు

Harish Rao: మాజీ సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు

మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని హరీష్‌రావు మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా.. అని ప్రశ్నించారు.

Minister Jupally:  అప్పుల రాష్ట్రంగా మార్చిన  ఘనత గత పాలకులది..

Minister Jupally: అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది..

రుణమాఫీ కానీ రైతులకు తప్పక మాఫీ జరుగుతుందని, రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.రూ. 1.20 కోట్లతో ఉమామహేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని ఆయన అన్నారు.

 Sharmila: అప్పుడు ఎంవోయూ చేశారు.. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు..

Sharmila: అప్పుడు ఎంవోయూ చేశారు.. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు..

2019లో షర్మిలా రెడ్డికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని జగన్ స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూ (MOU) మీద సంతకం చేశారని.. అప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్‌కు చెందిన , సరస్వతి షేర్లను రూ. 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని నిలదీశారు.

Minister Nimmala: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..

Minister Nimmala: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..

జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.

Purandeswari.. అన్ని రాజకీయ పార్టీలకంటే బీజేపీ భిన్నమైన పార్టీ: పురందేశ్వరి

Purandeswari.. అన్ని రాజకీయ పార్టీలకంటే బీజేపీ భిన్నమైన పార్టీ: పురందేశ్వరి

ప్రధాని మోదీతో సహా అందరూ వారి సభ్యత్వాన్ని పునరుద్దరించుకోవటం జరుగుతుందని, 2014 లో ఆరు నెలల పాటు సభ్యత్వాన్ని నమోదు చేసామని, ఆన్‌లైన్ ద్వారా మొదటి సారి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి