• Home » President of india draupadi murmu

President of india draupadi murmu

అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఓకే

అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఓకే

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, టీసీ ధనశేఖర్‌, చల్లా గుణరంజన్‌ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.

Andhra Pradesh: అవార్డులు స్వీకరించిన అధికారులు

Andhra Pradesh: అవార్డులు స్వీకరించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు జలశక్తి అవార్డులు వచ్చాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు అవార్డులను స్వీకరించారు.

అవిముక్తేశ్వరానంద్‌  : ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు!

అవిముక్తేశ్వరానంద్‌ : ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు!

నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్‌మఠ్‌ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Central Govt : జమిలిఈ టర్మ్‌లోనే!

Central Govt : జమిలిఈ టర్మ్‌లోనే!

లోక్‌సభలో బీజేపీకి సొంతగా సంపూర్ణ మెజారిటీ లేనప్పటికీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉంది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’కు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తుందని మోదీ సర్కారు ఆశాభావంతో ఉంది.

చిక్కుల్లో ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం!

చిక్కుల్లో ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం!

కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆప్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ నేతలు ఇచ్చిన మెమొరాండంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర హోం శాఖకు సిఫారసు చేశారు.

President Draupadi Murmu : తీర్పు వచ్చే సరికి తరం మారుతోంది

President Draupadi Murmu : తీర్పు వచ్చే సరికి తరం మారుతోంది

కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని ‘వాయిదాల సంస్కృతి’ని మార్చాల్సి ఉందని ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.

President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆరో రోజుల పాటు ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తైముర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. తొలుత ఆగస్ట్ 5వ తేదీన ఫిజీకి ఆమె చేరుకుంటారు.

Delhi : రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

Delhi : రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు.

Team India: విజయంతో పెరిగిన దేశ కీర్తి

Team India: విజయంతో పెరిగిన దేశ కీర్తి

టీ 20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచింది. 11 ఏళ్ల తర్వాత ఇండియా జట్టు వరల్డ్ కప్ గెలిచింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించింది. క్లిష్ట పరిస్థితులను జట్టు అధిగమించింది. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించింది.

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి