Home » Prakash Raj
కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.
నిజానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్ మాత్రమే పోటీ చేశారు! ఈసారి,
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో కమెడియన్ అలి కి బదులుగా బ్రహ్మానందాన్ని తీసుకున్నారు. అలి జగన్ కి బాగా దగ్గరవడం వలెనే అలిని ఈ సినిమాలో తీసుకోలేదు అని వార్త వినిపిస్తోంది. దీనివల్ల పవన్ కళ్యాణ్, అలీ స్నేహం కూడా చెడిందా అన్న వార్త కూడా బాగా వైరల్ అవుతోంది.
దర్శకుడు లక్షణ్ కార్య ఇప్పుడు ఒక కథని రాసుకొని, దానికి నటుడు రావు రమేష్ అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పి అతన్ని అప్రోచ్ అవటం జరిగింది. కథ విని, రావు రమేష్ ఈ సినిమాని ఒకే చేసినట్టుగా చెపుతున్నారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). లో బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. కొన్ని రోజుల క్రితం నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఈ మూవీని తీవ్రంగా విమర్శించారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashhmir Files). లో బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తీవ్రమైన విమర్శలు చేశారు.
సరిగ్గా ఇదే రోజు అంటే ఫిబ్రవరి 8న (February 8) పది సంవత్సరాల కిందట 'మిర్చి' (Mirchi) అనే సినిమా విడుదల అయింది. ఇందులో ప్రభాస్ (Prabhas), అనుష్క శెట్టి (Anushka Shetty) జంట కాగా, దర్శకుడు కొరటాల శివ (Director Koratala Siva) కి ఇది మొదటి సినిమా. ఈ సినిమా ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ (Pramod), మరియు స్నేహితుడు వంశీ 'యూవీ క్రియేషన్స్' (UV Creations) అనే ఒక సంస్థను మొదలు పెట్టి మొదటి సారిగా ఈ 'మిర్చి' తీశారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashhmir Files). లో బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి వివాదాలు ఎదుర్కొంటూనే ఉంది.
దర్శకుడు కొల్లి బాబీ (Bobby Kolli) ఈ సినిమాలో ఒక పాత చిరంజీవిని చూపించటం లో కృతకృత్యుడు అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో రవి తేజ (Ravi Teja) కూడా ఒక ముఖ్యమయిన పాత్ర పోషించాడు. చిరంజీవి కి తమ్ముడిగా రవి తేజ రెండో సగం లో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో కాకుండా, ఇంట్లో కూడా అందరూ చూసుకోవచ్చు.
SSMB28 సినిమాలో కథానాయికగా నటిస్తున్న పూజ హెగ్డే ఈ షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది అని తెలిసింది. నిన్న ఆదివారం ఈ సినిమా షూటింగ్ మాదాపూర్ లోనే ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో జరిగినట్టుగా తెలిసింది. అప్పుడు పూజ హెగ్డే (Pooja Hegde) కూడా షూటింగ్ లో పాల్గొంది అని తెలిసింది.