• Home » Prakasam

Prakasam

Purandheshwari: దర్శి బస్సు ప్రమాదంపై పురంధేశ్వరి తీవ్ర విచారం

Purandheshwari: దర్శి బస్సు ప్రమాదంపై పురంధేశ్వరి తీవ్ర విచారం

ప్రకాశం జిల్లా దర్శి జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Road Accident: దర్శి బస్సు ప్రమాదంపై చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి

Road Accident: దర్శి బస్సు ప్రమాదంపై చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి

జిల్లాలోని దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

AP News : అర్ధరాత్రి బస్సు ప్రమాదం.. ఏం జరిగిందో తెలిసేసరికి చిన్నారి సహా ఏడుగురి దుర్మరణం..

AP News : అర్ధరాత్రి బస్సు ప్రమాదం.. ఏం జరిగిందో తెలిసేసరికి చిన్నారి సహా ఏడుగురి దుర్మరణం..

ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది.. ఇక మిగిలింది వివాహ రిసెప్షన్. ఆనందోత్సాహాల నడుమ బంధుమిత్రులందరితో కలిసి ఓ బస్సులో వివాహ రిసెప్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. అనుకోని ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ బస్సు ఎదురుగా రావడంతో సైడ్ ఉన్న కాంక్రీట్ దిమ్మెను ఢీకొట్టిన బస్సు.. ఆపై అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది.

Purandeswari: పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడంపై రెండు రకాల చర్చలు..!

Purandeswari: పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడంపై రెండు రకాల చర్చలు..!

పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజికవర్గం.. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని ఇచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు.

AP News: కొండపి వైసీపీ ఇన్‌చార్జ్ అశోక్‌బాబుపై ఎస్పీకి ఫిర్యాదు

AP News: కొండపి వైసీపీ ఇన్‌చార్జ్ అశోక్‌బాబుపై ఎస్పీకి ఫిర్యాదు

కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్ బాబుపై ఎస్పీ మలిక గార్గ్‌కు మాజీ ఇన్‌ఛార్జ్ వెంకయ్య ఫిర్యాదు చేశారు.

Flexy Controversy: ఒంగోలులో వివాదాస్పదమైన అమ్మఒడి కార్యక్రమ ఫ్లెక్సీ

Flexy Controversy: ఒంగోలులో వివాదాస్పదమైన అమ్మఒడి కార్యక్రమ ఫ్లెక్సీ

ఒంగోలు కలెక్టరేట్ వద్ద అమ్మఒడి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Somuveerraju: చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి

Somuveerraju: చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీబీఐని రాష్ట్రంలోకి రావద్దన్నారని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్రంలోకి అనుమతించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.

Vangalapudi Anitha: హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే

Vangalapudi Anitha: హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే

జిల్లాలోని టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్ వాడీ కార్యకర్త హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.

AP News: రైలు బోగీలో మంటలు.. బెంబేలెత్తిన ప్రయాణికులు

AP News: రైలు బోగీలో మంటలు.. బెంబేలెత్తిన ప్రయాణికులు

మచిలీపట్నం-తిరుపతి (Machilipatnam Tirupati) రైల్లోని ఒక బోగీలో మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. వెంటనే రైలును నిలిపివేసిన అధికారులు..

Prakasam Dist.: ఒంగోలులో తుపాకీ పేలుడు క‌ల‌క‌లం...

Prakasam Dist.: ఒంగోలులో తుపాకీ పేలుడు క‌ల‌క‌లం...

ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్‌లో తుపాకీ పేలుడు కలకలంరేగింది. యూబీఐ కరెన్సీ టెస్సీ సెంటర్‌లో ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు గన్ పేలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి