Home » Prakasam
AP Politics: ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పలు జిల్లాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మారుస్తోంది. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే... ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఈసారి దాదాపు ఐదుగురిని తప్పించాలని నిర్ణయించింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్...: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ప్రసారం చేసిన కథనాలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు రాత్రికి రాత్రి తొలగించారు. జగన్ను ఏసుక్రీస్తుతో పోలుస్తూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కృష్ణాజిల్లా: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 8వ రోజుకు చేరింది. ఇవాళ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
జిల్లాలోని ఒంగోలు సమీపంలో బైకుని ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న చిరంజీవి అనే యువకుడు మృతిచెందాడు.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు భాస్కర్రెడ్డి విల్లాలకు ఇసుక తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
Andhrapradesh: కొండపి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వెళ్లడం సంతోషంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు తపన పడ్డాడని, సీఎం జగన్కు కాడా తమపై ఉండాలి కదా.. ఉండాలని కోరుకుంటున్నానని బాలినేని వ్యాఖ్యనించారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా..
ఒంగోలు: రిమ్స్ మెడికల్ కాలేజీలో గ్యాంగ్ వార్ ఘటనపై వైద్య విద్యా విభాగం డైరెక్టర్ సీరియస్ అయ్యారు. కాలేజీలో గొడవ పడిన 15 మంది విద్యార్థులను హాస్టల్, కాలేజీ తరగతుల నుంచి బహిష్కరించారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీకి స్పష్టత ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన మోదీ చేశారని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందన్నారు.
పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారవాణా వ్యవస్థను అన్నివిధాలా నాశనం చేశారని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజల్లో పెంచుకున్న నమ్మకాన్ని ఆర్టీసీ కోల్పోతోందన్నారు.
ఓట్ల నమోదులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వారైతే వారు లేకున్నా కూడా వారి ఓట్లు మాత్రం ఒకటికి రెండు ఉంటాయి. విపక్ష పార్టీ వారైతే ఉన్నా కూడా లిస్ట్లో మాత్రం పేరుండదు.