• Home » Prakasam

Prakasam

 Prakasam district : దొరికిన దొంగలను వదిలేసి..

Prakasam district : దొరికిన దొంగలను వదిలేసి..

దొంగల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా దొరికిన సొత్తును అప్పగించడంలో చేతివాటం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Prakasam DIstrict: ఆపరేషన్ చిరుత విజయవంతం..

Prakasam DIstrict: ఆపరేషన్ చిరుత విజయవంతం..

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చేపట్టిన ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు విజయవంతంగా సుఖాంతమైంది. దాదాపు 24 గంటల పాటు ఆ ప్రాంత వాసులను చిరుత పులి తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. చివరకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో గురువారం రాత్రి చిక్కుకుంది.

Operation Cheetah: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

Operation Cheetah: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ చేపట్టి 24 గంటలు దాటిన చిరుత మాత్రం చిక్కక పోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి చిరుతను పట్టుకునేందుకు ఈ అపరేషన్ కొనసాగుతుంది.

Leopard:  ప్రకాశం జిల్లాలో రెండోరోజు కొనసాగుతున్న చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్

Leopard: ప్రకాశం జిల్లాలో రెండోరోజు కొనసాగుతున్న చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్

ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం, దేవనగరం సమీపంలో చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్ రెండోరోజు కొనసాగుతోంది. పాత పేపర్ మిల్లు సమీపంలో ఉన్న గుంతలో నిన్న చిరుతపులి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Chirala: మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

Chirala: మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

బాపట్ల జిల్లా: చీరాల మండలం, ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. నిందితులను అరెస్టు చేశారు. మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి..

AP Elections 2024 Counting: కౌంటింగ్‌లో పాల్గొనేందుకు వస్తున్న  సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు

AP Elections 2024 Counting: కౌంటింగ్‌లో పాల్గొనేందుకు వస్తున్న సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు

ప్రకాశం జిల్లా: ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు పార్లమెంట్‌తో పాటు ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది.

Prakasam: కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు.. ఏ జిల్లా వారంటే

Prakasam: కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు.. ఏ జిల్లా వారంటే

కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై స్థానికులు దాడులు చేస్తున్న వేళ.. తెలుగు విద్యార్థులు కొందరు అక్కడే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాకి(Prakasham Dist) చెందిన10 మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు కిర్గిస్థాన్ వెళ్లారు.

Road Accident: వేర్వేరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

Road Accident: వేర్వేరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగు వద్ద ముంబాయి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది.

EVMs: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు

EVMs: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు

ప్రకాశం జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

AP Elections: ఏం చెప్పాలో తెలీక కన్ఫ్యూజన్‌లో జగన్.. చంద్రబాబు సెటైర్

AP Elections: ఏం చెప్పాలో తెలీక కన్ఫ్యూజన్‌లో జగన్.. చంద్రబాబు సెటైర్

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం దర్శి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడుకు తెరతీశారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్‌ ఖర్చుపెట్టింది చాలా తక్కువే అని.. దీంతో ఏం చెప్పాలో తెలీక జగన్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి