• Home » PowerPoint

PowerPoint

Hyderabad: ఛత్తీస్‌గఢ్‌ కరెంటుతో.. 6 వేల కోట్ల భారం!

Hyderabad: ఛత్తీస్‌గఢ్‌ కరెంటుతో.. 6 వేల కోట్ల భారం!

గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్తు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు రూ.6 వేల కోట్ల మేర ఆర్థికభారం పడినట్లు అంచనా వేశాయి.

Hyderabad: ఎవరి అభ్యంతరాలు వారికుంటాయి..

Hyderabad: ఎవరి అభ్యంతరాలు వారికుంటాయి..

విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి పవర్‌ప్లాంట్లపై వివరణ ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్‌ పంపిన లేఖ తమకు అందిందని విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు.

AP News: విద్యుత్  సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు

AP News: విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు

ఏలూరు జిల్లా: జంగారెడ్డి గూడెం, పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్‌లో ఓ మహిళతో అసభ్యకరరీతిలో షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర రెడ్డి నిద్రిస్తున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు.

Thermal Plant: నోటీసులకు 25 మంది అధికారుల వివరణ..

Thermal Plant: నోటీసులకు 25 మంది అధికారుల వివరణ..

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో భాగస్వాములైన మొత్తం 28 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ నోటీసులివ్వగా.. వారిలో 25 మంది దాకా అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానలిచ్చారు.

Sunitha: వివేక హంతకులెవరు?.. సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Sunitha: వివేక హంతకులెవరు?.. సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్

కడప: వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? వారిని కాపాడుతోంది ఎవరు? జగన్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేకా కుమార్తె సునీత సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి పట్టుపడుతున్నారని...

Nimmala Ramanaidu: జగన్ దోపిడీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

Nimmala Ramanaidu: జగన్ దోపిడీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

2004లో ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ కుటుంబం, తండ్రి వైఎస్ అధికారంలోకి రాగానే రూ.3.30 లక్షల కోట్లకు అమాంతం ఎలా ఎగబాకారని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ప్రజా సంపద లూటీతోనే. జగన్ ఆస్తులు పెరిగాయన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి