• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Minister Ponguleti: అందుకే వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారు.. కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్

Minister Ponguleti: అందుకే వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారు.. కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్

Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చెప్పిన పనులు చేయలేదని అర్ధరాత్రి వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారని ఆరోపించారు.

Land Survey: ప్రతి ఊరికీ ఓ పరిపాలన అధికారి

Land Survey: ప్రతి ఊరికీ ఓ పరిపాలన అధికారి

రాష్ట్రంలో రైతుల భూములను సర్వే చేయడానికి ఆరు వేల మంది సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Ponguleti Srinivas Reddy: ధరణి పేరుతో కోట్లు కొల్లగొట్టారు

Ponguleti Srinivas Reddy: ధరణి పేరుతో కోట్లు కొల్లగొట్టారు

బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతిని విమర్శిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు.

Ponguleti: దొరల కోసమే ధరణి

Ponguleti: దొరల కోసమే ధరణి

గతంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల కోసమే కేసీఆర్‌ ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. భూమితో సంబంధంలేని, గులాబీ చొక్కా వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి, రైతుబంధు పథకంతో లబ్ధి కలిగించారని ఆరోపించారు.

Bhu Bharati Act: భూ భారతి చట్టం ప్రారంభంపై మంత్రి కీలక ప్రకటన

Bhu Bharati Act: భూ భారతి చట్టం ప్రారంభంపై మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో భూ భారతి చట్టం ఏప్రిల్ 17 నుంచి పైలట్ ప్రాజెక్ట్‌ ద్వారా అమల్లోకి రానుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ చట్టాన్ని ప్రారంభించనున్నారు. ఇది భూ సమస్యలను పరిష్కరించేందుకు కీలకం కానుందని మంత్రి తెలిపారు.

Ponguleti: త్వరలో 6 వేల మంది సర్వేయర్లతో భూముల మ్యాపింగ్‌

Ponguleti: త్వరలో 6 వేల మంది సర్వేయర్లతో భూముల మ్యాపింగ్‌

రాష్ట్రంలో భూముల మ్యాపింగ్‌ చేపడతామని, ఇందుకు త్వరలో మొదటి విడతగా 6వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితెలిపారు.

Minister Ponguteti: తెలంగాణలో రైతుల కోసం కొత్త చట్టం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Minister Ponguteti: తెలంగాణలో రైతుల కోసం కొత్త చట్టం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Minister Ponguteti Srinivasa Reddy: పేదవాడికి అండగా ఉండేలా భూభారతి చట్టం తెచ్చామని న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. . గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలోని తప్పులను ఆడిటింగ్ చేసి అసలైన రైతులకు మేలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

Bhumi Bharati Act: నేటి నుంచే రెవెన్యూ సదస్సులు

Bhumi Bharati Act: నేటి నుంచే రెవెన్యూ సదస్సులు

తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బేస్‌మెంట్‌ పూర్తి చేసిన 2,019 లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20.19 కోట్లు నేరుగా జమ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నాలుగు దశల్లో నిధులు విడుదల చేస్తామని, ప్రతి దశలో మొబైల్‌ యాప్‌ ద్వారా ఫొటోలు అప్‌లోడ్‌ చేసినా నిధులు అందుతాయని చెప్పారు

 Minister Ponguleti: మా జోలికొస్తే తాట తీస్తాం.. కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Ponguleti: మా జోలికొస్తే తాట తీస్తాం.. కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Ponguleti Srinivasa Reddy: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికివస్తే తాట తీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి