• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Ponguleti: భూభారతి రైతులకు రక్షణ కవచం

Ponguleti: భూభారతి రైతులకు రక్షణ కవచం

తెలంగాణ భూపరిపాలనలో నూతన అఽధ్యాయానికి నాంది పలికిన భూభారతి చట్టం రైతులకు రక్షణ కవచమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Ponguleti: కేవలం తెలంగాణలోనే పేదోడి ఇంటికి 5 లక్షలు

Ponguleti: కేవలం తెలంగాణలోనే పేదోడి ఇంటికి 5 లక్షలు

పేదోడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం అమలులో అవినీతికి తావు లేకుండా నిజాయితీగా, నిబద్ధతతో భాగస్వాములు కావాలని గృహ నిర్మాణశాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్ల (ఏఈ)కు రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు చెప్పారు.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన

Minister Ponguleti Srinivas Reddy: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదోడి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

Bhu Bharati Act: భూ భారతితో సమస్యలు తీరేనా

Bhu Bharati Act: భూ భారతితో సమస్యలు తీరేనా

భూములకు సర్వే మ్యాప్‌ తప్పనిసరి చేస్తారా ధరణి రికార్డే భూ భారతిలో ఉంది కదా ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది ధరణి కింద ఇచ్చిన పాస్‌ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా పాస్‌పుస్తకాలు, ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా.. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులకున్న కొన్ని సందేహాలివి.

Heatwave: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం

Heatwave: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం

రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

Ponguleti: ఇందిరమ్మ ఇళ్లు 600 చ.అడుగులకు మించొద్దు

Ponguleti: ఇందిరమ్మ ఇళ్లు 600 చ.అడుగులకు మించొద్దు

ఇందిరమ్మ ఇళ్లను 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Minister Ponguleti:కేసీఆర్ పగటి కలలు కంటున్నారు.. మంత్రి పొంగులేటి విసుర్లు

Minister Ponguleti:కేసీఆర్ పగటి కలలు కంటున్నారు.. మంత్రి పొంగులేటి విసుర్లు

Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

Ponguleti: రైతుబంధు దోపిడీకే ధరణి తెచ్చారు

Ponguleti: రైతుబంధు దోపిడీకే ధరణి తెచ్చారు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో లక్షల ఎకరాలు కబ్జా అయ్యాయని.. ఆ పోర్టల్‌ పేదలకు ఎన్నో కష్టాలు తెచ్చిందని, రైతుబంధు నిధులను దోచుకునేందుకే ధరణిని తెచ్చారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనిసవారెడ్డి ఆరోపించారు.

Ponguleti Srinivas Reddy: తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలనా

Ponguleti Srinivas Reddy: తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలనా

కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విలన్‌గా చూపించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు

Rahul Gandhi: రాజకీయాల్లోకి.. కొత్త తరం రావాలి

Rahul Gandhi: రాజకీయాల్లోకి.. కొత్త తరం రావాలి

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. పదేళ్ల క్రితం అనుసరించిన రాజకీయ సూత్రాలు, అప్పుడు ప్రభావశీలంగా ఉన్న విధానాలు ఇప్పుడు పనికిరావన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి