• Home » Politicians

Politicians

Janasena : స్థానిక నామినేటెడ్‌ పదవుల్లో 30-40% మనకే రావాలి!

Janasena : స్థానిక నామినేటెడ్‌ పదవుల్లో 30-40% మనకే రావాలి!

ప్రైమరీ, అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలు, మార్కెట్‌ యార్డుల్లో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కేలా చూసుకోవాలని.

Telangana: హైదరాబాద్‌లో మంత్రిగారి మంత్రాంగం!

Telangana: హైదరాబాద్‌లో మంత్రిగారి మంత్రాంగం!

ఆయన తొలిసారి మంత్రి.. బాగా కీలకమైన పదవి. ఈ పదవిని ఆయనకు కట్టబెట్టినప్పుడే పొరుగురాష్ట్రం తెలంగాణతోపాటు, ఏపీలోనూ చర్చోపచర్చలు సాగాయి. ‘‘ఈయనకు ఆ పోర్టుఫోలియో (శాఖ) ఇచ్చారా?

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసులపైనా శ్రీవారి దర్శనం

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసులపైనా శ్రీవారి దర్శనం

తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు.

Human Rights : కన్నభిరాన్‌ సార్‌ను మరచిపోగలమా!

Human Rights : కన్నభిరాన్‌ సార్‌ను మరచిపోగలమా!

సమాజంలో సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం నెలకొన్నప్పుడు, ప్రభుత్వం బాధ్యతారహితంగా నడుచుకుంటున్నప్పుడు, అయ్యో ఇట్లా అవుతోందే అని మనం అనుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రముఖ పౌరహక్కుల నేత, న్యాయవాది కె.జి. కన్నభిరాన్‌ ఉంటే బాగుండు అని తలచుకుంటూనే ఉన్నాం.

Congress: పూర్వవైభవం దిశగా కాంగ్రెస్

Congress: పూర్వవైభవం దిశగా కాంగ్రెస్

రెండు వందల ఏళ్ళ ఆంగ్లేయుల పాలన నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన, ఆధునిక భావాలు కలిగిన పురాతనమైన కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం నేడు.

రాజకీయాలకు పవార్‌ గుడ్‌బై!

రాజకీయాలకు పవార్‌ గుడ్‌బై!

ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మరాఠా యోధుడు, ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌ (84) పార్లమెంటరీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తిరిగి రాజ్యసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారా..? గత కొద్ది రోజులుగా ఆయన ప్రసంగాలు విన్న వారంతా ఇదే చర్చించుకుంటున్నారు.

ఝార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి!

ఝార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి!

ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.

నేతలు,జడ్జీలు కలవడం మామూలే

నేతలు,జడ్జీలు కలవడం మామూలే

ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం మామూలేనని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు.

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ

బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

మహిళా సర్పంచ్‌ను తొలగించడం చిన్న విషయం కాదు: సుప్రీం కోర్టు

మహిళా సర్పంచ్‌ను తొలగించడం చిన్న విషయం కాదు: సుప్రీం కోర్టు

ప్రజలు ఎన్నుకున్న ఓ మహిళా సర్పంచ్‌ను తొలగించడం సాధారణ విషయం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి