Home » Politicians
‘ఆపత్కాల సమయంలో విద్యుత్తు ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి. ఔదార్యంలోనే వారే ముందుండేది.
‘గత ప్రభుత్వంలో రద్దు చేసిన టిడ్కో ఇళ్లు, పింఛన్లను పునరుద్ధరించాలి. వైసీపీ నేతల భూకబ్జాలపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలి’ అని పలువురు టీడీపీ గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేశారు.
‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య కాలంలో రూ.460 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ప్రాజెక్టులో ముఖ్య భాగం...
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మరణం... తిరుమలలో అగ్నిప్రమాదంపై విపత్తు నిర్వహణ విభాగం అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ ఈనెల 20వ తేదీన....
వైసీపీ అక్రమార్కులు చేసిన, చేస్తున్న మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వయానా ఓ టీడీపీ మంత్రి అండదండలు అందిస్తున్నారు. బిల్లులు ఇప్పించే దగ్గరి నుంచి, దొంగ రవాణా బిల్లుల జారీ వరకు సకలం మంత్రిగారే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కొందరు వైసీపీ నేతలకు పాడిఆవుగా మారింది. వైసీపీ అధినేత జగన్ అండతో ఎండీసీ నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.
ప్రైమరీ, అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీలు, మార్కెట్ యార్డుల్లో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కేలా చూసుకోవాలని.
ఆయన తొలిసారి మంత్రి.. బాగా కీలకమైన పదవి. ఈ పదవిని ఆయనకు కట్టబెట్టినప్పుడే పొరుగురాష్ట్రం తెలంగాణతోపాటు, ఏపీలోనూ చర్చోపచర్చలు సాగాయి. ‘‘ఈయనకు ఆ పోర్టుఫోలియో (శాఖ) ఇచ్చారా?
తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు.
సమాజంలో సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం నెలకొన్నప్పుడు, ప్రభుత్వం బాధ్యతారహితంగా నడుచుకుంటున్నప్పుడు, అయ్యో ఇట్లా అవుతోందే అని మనం అనుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రముఖ పౌరహక్కుల నేత, న్యాయవాది కె.జి. కన్నభిరాన్ ఉంటే బాగుండు అని తలచుకుంటూనే ఉన్నాం.