• Home » Politicians

Politicians

BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

దేశంలో మూడోసారి ఎన్‌డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. గురువారమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, సంఘ్‌ పెద్దలు భేటీ అయ్యారు. బీజేపీ నాయకులకు, మిత్రపక్షాలకు కేటాయింపులపై చర్చించారు. సొంతంగా మ్యాజిక్‌ మార్కు దాటని బీజేపీకి దక్షిణాదిలో అత్యధిక స్థానాలు వచ్చిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సమానంగా బీజేపీ 8 స్థానాలు సాధించింది.

Imran Khan :కేజ్రీవాల్‌కు అక్కడ బెయిల్‌ ఇక్కడ నాకేమో  వేధింపులు

Imran Khan :కేజ్రీవాల్‌కు అక్కడ బెయిల్‌ ఇక్కడ నాకేమో వేధింపులు

అక్రమంగా తనను అరెస్టు చేయడమేకాకుండా జైలులో వేధిస్తున్నారని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో పాల్గొనకుండా ఉండేందుకే తనను అరెస్టు చేశారని తెలిపారు. గురువారం పాక్‌ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆయన కేసుపై విచారణ జరిపింది.

Delhi :నడ్డా అధ్యక్షతన బీజేపీ నేతల కీలక భేటీ

Delhi :నడ్డా అధ్యక్షతన బీజేపీ నేతల కీలక భేటీ

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందున బీజేపీ సీనియర్‌ నేతలు సోమవారం భేటీ అయ్యారు. పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్‌ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

National : మోదీ.. 758 సార్లు!

National : మోదీ.. 758 సార్లు!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ 421 సార్లకు పైగా ‘మందిరం-మసీదు’, దేశాన్ని విడదీసే విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు.

ADR: 15 ఏళ్లలో 104 శాతం పెరిగిన రాజకీయ పార్టీలు.. ఏడీఆర్ నివేదికలో ఆసక్తికర విషయాలు

ADR: 15 ఏళ్లలో 104 శాతం పెరిగిన రాజకీయ పార్టీలు.. ఏడీఆర్ నివేదికలో ఆసక్తికర విషయాలు

ప్రతి 5 సంవత్సరాలకొకసారి జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. 2009 నుండి 2024 వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య 104 శాతం పెరిగిందని పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) విశ్లేషించింది.

Telangana: రాష్ట్ర చిహ్నంలో   మార్పులు చేస్తే ఊరుకోం

Telangana: రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఊరుకోం

రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల మంది గుండెలను గాయపరచడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

National: రాహుల్‌, కేజ్రీలకు పాక్‌ మద్దతుపై   దర్యాప్తు జరగాలి: మోదీ

National: రాహుల్‌, కేజ్రీలకు పాక్‌ మద్దతుపై దర్యాప్తు జరగాలి: మోదీ

‘‘మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు!? అక్కడి (పాకిస్థాన్‌) నుంచి వారికే ఎందుకు మద్దతు లభిస్తుంది!? ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి’’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలు: ప్రియాంక

ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలు: ప్రియాంక

బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందంటున్నారని... మరి ప్రజల జీవితాల్లో మార్పెందుకు రావడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ బీజేపీ నేతలను ప్రశ్నించారు.

National: బిహార్‌లో కుల సమీక‘రణం’!

National: బిహార్‌లో కుల సమీక‘రణం’!

సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ శనివారం జరగనుంది. ఈ దశలో బిహార్‌లోని 8 కీలక పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 86 మంది పోటీలో ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి