• Home » Politicians

Politicians

Rahul Gandhi : అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్నీ ఓడించాం

Rahul Gandhi : అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్నీ ఓడించాం

అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. ఆడ్వాణీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Chairman Dhankhad : కేశవరావు రాజీనామా ఆమోదం

Chairman Dhankhad : కేశవరావు రాజీనామా ఆమోదం

రాజ్యసభ చైర్మన్‌ ధన్‌ఖడ్‌ శుక్రవారం కె. కేశవరావు రాజీనామాను ఆమోదించారు. బీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు ఆ పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరిన సంగతి తెలిసిందే.

Keshava Rao: నేడు రాజ్యసభ పదవికి కేకే రాజీనామా

Keshava Rao: నేడు రాజ్యసభ పదవికి కేకే రాజీనామా

కాంగ్రెస్ నేత కే కేశవరావు(K Keshava Rao) గురువారం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. బుధవారమే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే చెప్పారు..

KTR : రాష్ట్రంలో డిజిటల్‌ విధ్వంసం

KTR : రాష్ట్రంలో డిజిటల్‌ విధ్వంసం

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో జరుగుతున్న డిజిటల్‌ విధ్వంసంపై దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని కోరారు..

Hyderabad : గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు?

Hyderabad : గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు?

రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా సీనియర్‌ అధికారులను బదిలీ చేయవచ్చని తెలిసింది.

Medchal : బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌!

Medchal : బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌!

మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరోసారి గట్టి షాక్‌ తగిలింది. మేడ్చల్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డికి సన్నిహితంగా ఉండే మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికనర్సింహారెడ్డి, ఆమె భర్త మర్రి నర్సింహారెడ్డి....

kaleshwaram : బ్యారేజీలపై అబద్ధాలు

kaleshwaram : బ్యారేజీలపై అబద్ధాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం/నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా?

Hyderabad : చిక్కుముళ్లు  వీడే దిశగా..!

Hyderabad : చిక్కుముళ్లు వీడే దిశగా..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతోంది. సుహృద్భావ వాతావరణంలో,

Justice L. Narasimha Reddy : విద్యుత్‌ కమిషన్‌ గడువు నెల రోజులు పెంపు

Justice L. Narasimha Reddy : విద్యుత్‌ కమిషన్‌ గడువు నెల రోజులు పెంపు

విద్యుత్‌ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ గడువును ఈనెల 31వ తేదీ దాకా పొడిగిస్తూ ....

KTR : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే!

KTR : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే!

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పారు. 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి