• Home » Politicians

Politicians

Hyderabad : గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు?

Hyderabad : గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు?

రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా సీనియర్‌ అధికారులను బదిలీ చేయవచ్చని తెలిసింది.

Medchal : బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌!

Medchal : బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌!

మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరోసారి గట్టి షాక్‌ తగిలింది. మేడ్చల్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డికి సన్నిహితంగా ఉండే మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికనర్సింహారెడ్డి, ఆమె భర్త మర్రి నర్సింహారెడ్డి....

kaleshwaram : బ్యారేజీలపై అబద్ధాలు

kaleshwaram : బ్యారేజీలపై అబద్ధాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం/నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా?

Hyderabad : చిక్కుముళ్లు  వీడే దిశగా..!

Hyderabad : చిక్కుముళ్లు వీడే దిశగా..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతోంది. సుహృద్భావ వాతావరణంలో,

Justice L. Narasimha Reddy : విద్యుత్‌ కమిషన్‌ గడువు నెల రోజులు పెంపు

Justice L. Narasimha Reddy : విద్యుత్‌ కమిషన్‌ గడువు నెల రోజులు పెంపు

విద్యుత్‌ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ గడువును ఈనెల 31వ తేదీ దాకా పొడిగిస్తూ ....

KTR : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే!

KTR : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే!

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పారు. 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

PM Modi : అమ్మ కోసం ఓ మొక్క!

PM Modi : అమ్మ కోసం ఓ మొక్క!

తల్లిని గౌరవించేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమం ‘అమ్మ పేరుతో ఓ మొక్క (ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌)’ గురించి ‘మన్‌ కీ బాత్‌’లో ప్రకటించారు.

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు.. అక్కడి పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

Nara Lokesh : కార్యకర్తల కోసమే నా పదవి

Nara Lokesh : కార్యకర్తల కోసమే నా పదవి

‘నేను కార్యకర్తల కోసమే ఈ పదవి తీసుకొన్నాను. వారికి న్యాయం చేయలేకపోతే నేను నా పాత్ర సక్రమంగా చేయలేకపోయాననే భావిస్తా. పార్టీలో ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉంటా.

TMC : ప్రియాంకకు మద్దతుగా మమత ప్రచారం

TMC : ప్రియాంకకు మద్దతుగా మమత ప్రచారం

కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయడానికి టీఎంసీ అధినేత్రి మమత వెళ్లనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి