• Home » Politicians

Politicians

Justice L. Narasimha Reddy : విద్యుత్‌ కమిషన్‌ గడువు నెల రోజులు పెంపు

Justice L. Narasimha Reddy : విద్యుత్‌ కమిషన్‌ గడువు నెల రోజులు పెంపు

విద్యుత్‌ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ గడువును ఈనెల 31వ తేదీ దాకా పొడిగిస్తూ ....

KTR : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే!

KTR : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే!

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పారు. 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

PM Modi : అమ్మ కోసం ఓ మొక్క!

PM Modi : అమ్మ కోసం ఓ మొక్క!

తల్లిని గౌరవించేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమం ‘అమ్మ పేరుతో ఓ మొక్క (ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌)’ గురించి ‘మన్‌ కీ బాత్‌’లో ప్రకటించారు.

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు.. అక్కడి పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

Nara Lokesh : కార్యకర్తల కోసమే నా పదవి

Nara Lokesh : కార్యకర్తల కోసమే నా పదవి

‘నేను కార్యకర్తల కోసమే ఈ పదవి తీసుకొన్నాను. వారికి న్యాయం చేయలేకపోతే నేను నా పాత్ర సక్రమంగా చేయలేకపోయాననే భావిస్తా. పార్టీలో ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉంటా.

TMC : ప్రియాంకకు మద్దతుగా మమత ప్రచారం

TMC : ప్రియాంకకు మద్దతుగా మమత ప్రచారం

కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయడానికి టీఎంసీ అధినేత్రి మమత వెళ్లనున్నారు.

Election Commission : జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా సవరణ

Election Commission : జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా సవరణ

హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను మొదలు పెట్టామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

BJP : గడ్కరీతో కిషన్‌ రెడ్డి భేటీ..

BJP : గడ్కరీతో కిషన్‌ రెడ్డి భేటీ..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలోని గడ్కరీ కార్యాలయానికి వెళ్లి కిషన్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

PARITALA SUNITA : పరిజ్ఞానం లేకుండా డ్యాం గేట్లు విరిచారు

PARITALA SUNITA : పరిజ్ఞానం లేకుండా డ్యాం గేట్లు విరిచారు

లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పి.. కనీస పరిజ్ఞానం లేకుండా పేరూరు డ్యాం గేట్లు విరగొట్టారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టును అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు నిర్మించే పరిటాల రవీంద్ర సాగునీటి కాలువతోపాటు పుట్టుకనుమ, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను సందర్శించారు. ...

MINISTER SATYA KUMAR: ఆరోగ్య మంత్రికి ఘన స్వాగతం

MINISTER SATYA KUMAR: ఆరోగ్య మంత్రికి ఘన స్వాగతం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌ యాదవ్‌కు ఘన స్వాగతం లభించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు గొంది అశోక్‌ కుమార్‌, రావి చైతన్య కిషోర్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ను మంగళవారం ఘనంగా సత్కరించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర

తాజా వార్తలు

మరిన్ని చదవండి