• Home » Politicians

Politicians

Mumbai : ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం: మోదీ

Mumbai : ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం: మోదీ

ఉద్యోగాల కల్పనపై ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.....

 Nitin Gadkari : కాంగ్రెస్‌ తప్పులు మనం చేయొద్దు

Nitin Gadkari : కాంగ్రెస్‌ తప్పులు మనం చేయొద్దు

బీజేపీలో భిన్నమైన నేత కేంద్ర మంత్రి నితీన్‌ గడ్కరీ. తనదైన శైలిలో గోవాకు చెందిన బీజేపీ నేతలను శనివారం ఆయన అప్రమత్తం చేశారు. ‘‘కాంగ్రెస్‌ చేసిన తప్పులను మనమూ చేస్తే బీజేపీ అధికారంలో ఉండి ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని ఆయన తేల్చేశారు.

Delhi : కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు

Delhi : కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ)కు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. వివిధ కేసులలో విచారణకు అనుమతి ఇవ్వడం, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసు అధికారులు...

delhi : మోదీ ముక్త్‌ దివస్‌గా జూన్‌ 4

delhi : మోదీ ముక్త్‌ దివస్‌గా జూన్‌ 4

దేశంలో ఎమర్జెన్సీ విధించిన 1975 జూన 25ను ‘సంవిధాన్‌ హత్యా దివస్‌’ (రాజ్యాంగ హత్యా దినం)గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరసన తెలిపింది.

London : బ్రిటన్‌ పార్లమెంటులో భగవద్గీత

London : బ్రిటన్‌ పార్లమెంటులో భగవద్గీత

బ్రిటన్‌ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఎన్నికైన పలువురు భారతీయ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ ప్రత్యేకత చాటుకున్నారు.

Amaravati : అందుబాటులోకి ఉచిత ఇసుక

Amaravati : అందుబాటులోకి ఉచిత ఇసుక

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చి ఉచితాన్ని ఆరంభించారు. సర్కారు మధ్యంతర ఇసుక పాలసీని ప్రకటిస్తూ జీవో నం. 43ను జారీ చేసింది.

Amaravati : మెడ్‌టెక్‌ జోన్‌ మటాష్‌

Amaravati : మెడ్‌టెక్‌ జోన్‌ మటాష్‌

రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్‌ టెక్‌ జోన్‌ నిర్వీర్యమైంది.

Guntur : టీడీపీ నాయకుడిపై వేటకొడవళ్లతో దాడి

Guntur : టీడీపీ నాయకుడిపై వేటకొడవళ్లతో దాడి

పట్టపగలు వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో చెలరేగిపోయారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నాయకుడు, నిమ్మగడ్డవారిపాలెం సొసైటీ మాజీ అధ్యక్షుడు కమ్మా శివప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు.

Amaravati : అదానీ కోసం దోచిపెట్టారు

Amaravati : అదానీ కోసం దోచిపెట్టారు

పట్టణ ప్రాంతాల్లో 24.4 లక్షల స్మార్ట్‌ మీటర్లను బిగించే బాధ్యతను అదానీ సంస్థకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అప్పగించారు.

CPI NS Narayana : ఇద్దరు సీఎంల భేటీ శుభపరిణామం

CPI NS Narayana : ఇద్దరు సీఎంల భేటీ శుభపరిణామం

రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ కావడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి