Home » Politicians
బ్రిటన్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన పలువురు భారతీయ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ ప్రత్యేకత చాటుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చి ఉచితాన్ని ఆరంభించారు. సర్కారు మధ్యంతర ఇసుక పాలసీని ప్రకటిస్తూ జీవో నం. 43ను జారీ చేసింది.
రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ నిర్వీర్యమైంది.
పట్టపగలు వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో చెలరేగిపోయారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నాయకుడు, నిమ్మగడ్డవారిపాలెం సొసైటీ మాజీ అధ్యక్షుడు కమ్మా శివప్రసాద్పై దాడికి పాల్పడ్డారు.
పట్టణ ప్రాంతాల్లో 24.4 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించే బాధ్యతను అదానీ సంస్థకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పగించారు.
రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ కావడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. ఆడ్వాణీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ శుక్రవారం కె. కేశవరావు రాజీనామాను ఆమోదించారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు ఆ పార్టీని వీడి కాంగ్రె్సలో చేరిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నేత కే కేశవరావు(K Keshava Rao) గురువారం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. బుధవారమే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే చెప్పారు..
తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్స)ని కోరారు..