• Home » Politicians

Politicians

Supreme Court : ఒక్కడే 41 మందిని గాయపర్చాడా

Supreme Court : ఒక్కడే 41 మందిని గాయపర్చాడా

పశ్చిమ్‌ బంగా ఛాత్ర సమాజ్‌ నాయకుడు సయాన్‌ లాహిరి బెయిల్‌ను సవాల్‌ చేస్తూ బెంగాల్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

EC : హరియాణా ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

EC : హరియాణా ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది.

BRS and BJP : బీసీలకు 42% ఇవ్వాల్సిందే

BRS and BJP : బీసీలకు 42% ఇవ్వాల్సిందే

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌, బీజేపీలు డిమాండ్‌ చేశాయి. రిజర్వేషన్‌ పెంపుపై అధికార పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని వామపక్షాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

 కేజ్రీవాల్‌ కలలోకొచ్చారు.. హితబోధ చేశారు

కేజ్రీవాల్‌ కలలోకొచ్చారు.. హితబోధ చేశారు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఒకరికి కలలోకి వచ్చారట! ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన తనకు హితబోధ చేశారట! దీంతో తిరిగి సొంతగూటికి చేరుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట!

Hero Vijay: ఇక ప్రజాసేవే లక్ష్యం..

Hero Vijay: ఇక ప్రజాసేవే లక్ష్యం..

‘ఇప్పటి వరకూ మనకోసం మనం కష్టపడ్దాం. ఇకపై రాష్ట్ర ప్రజల కోసం కూడా పాటుపడదాం’ అంటూ ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్‌(Vijay) కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Suresh Gopi : మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తా!

Suresh Gopi : మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తా!

సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్‌ గోపి తెలిపారు.

Gandipet Lake: బడా భవనాలపైకి బుల్డోజర్‌..

Gandipet Lake: బడా భవనాలపైకి బుల్డోజర్‌..

చెరువులను చెరబట్టి.. నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాల పైకి బుల్డోజర్‌ వెళ్తోంది..! ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది..!

Hyderabad: పదవుల బొనాంజా!

Hyderabad: పదవుల బొనాంజా!

తెలంగాణ కాంగ్రె్‌సలో పదవుల భర్తీకి వేళయింది. దీనిపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం (16న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Deputy CM Bhatti : గురుకులాల ప్రక్షాళన

Deputy CM Bhatti : గురుకులాల ప్రక్షాళన

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2004 నుంచి 2014 వరకు హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్‌ కార్డులు ఉండేవని, ప్రతి నెలా వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, కార్డులో రాసే వారని గుర్తుచేశారు.

Delhi : విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ కన్నుమూత

Delhi : విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ కన్నుమూత

విదేశాంగ శాఖ మాజీ మంత్రి కే నట్వర్‌సింగ్‌(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దౌత్య, రాజకీయ రంగాలతో పాటు రచనా వ్యాసంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి