• Home » Politicians

Politicians

హరియాణాలో ముగిసిన ప్రచారం

హరియాణాలో ముగిసిన ప్రచారం

రైతుల ఉద్యమాలు.. రెజ్లర్ల ఆందోళనలతో తరచూ వార్తల్లో నిలిచిన హరియాణాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

Jammu and Kashmir : 68.72% పోలింగ్‌

Jammu and Kashmir : 68.72% పోలింగ్‌

జమ్మూ-కశ్మీర్‌లో మంగళవారం చివరిదైన మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో దశలో 68.72%, మొత్తంగా(మూడు దశల్లో కలిపి) 64.45 శాతం ఓటింగ్‌ నమోదైంది.

కశ్మీరంలో ఎన్నికల సమరం

కశ్మీరంలో ఎన్నికల సమరం

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది!

చైనా, భారత్‌ మధ్య నలిగిపోం: శ్రీలంక

చైనా, భారత్‌ మధ్య నలిగిపోం: శ్రీలంక

చైనా, భారత్‌ మధ్య నలిగిపోదలుచుకోలేదని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే అన్నారు.

Tdp : నామినేటెడ్‌ నైరాశ్యం..!

Tdp : నామినేటెడ్‌ నైరాశ్యం..!

నామినేటెడ్‌ పదవుల తొలి జాబితాలో జిల్లాకు ఒక చైర్మన, నాలుగు డైరెక్టర్‌ పదవులు మాత్రమే లభించాయి. మాజీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి సీడాప్‌ చైర్మనగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ముఖ్య నేతలు నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మూన్నెళ్లుగా పదవుల పంపకాల కోసం ఎదురు చూస్తున్నారు. వందరోజుల పాలన పూర్తి కావడంతో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే ...

Jamili: ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా.. లాభనష్టాలేంటి

Jamili: ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా.. లాభనష్టాలేంటి

దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే లాభమా? నష్టమా? తెలుసుకుందాం..

Supreme Court : ఒక్కడే 41 మందిని గాయపర్చాడా

Supreme Court : ఒక్కడే 41 మందిని గాయపర్చాడా

పశ్చిమ్‌ బంగా ఛాత్ర సమాజ్‌ నాయకుడు సయాన్‌ లాహిరి బెయిల్‌ను సవాల్‌ చేస్తూ బెంగాల్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

EC : హరియాణా ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

EC : హరియాణా ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది.

BRS and BJP : బీసీలకు 42% ఇవ్వాల్సిందే

BRS and BJP : బీసీలకు 42% ఇవ్వాల్సిందే

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌, బీజేపీలు డిమాండ్‌ చేశాయి. రిజర్వేషన్‌ పెంపుపై అధికార పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని వామపక్షాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

 కేజ్రీవాల్‌ కలలోకొచ్చారు.. హితబోధ చేశారు

కేజ్రీవాల్‌ కలలోకొచ్చారు.. హితబోధ చేశారు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఒకరికి కలలోకి వచ్చారట! ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన తనకు హితబోధ చేశారట! దీంతో తిరిగి సొంతగూటికి చేరుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట!

తాజా వార్తలు

మరిన్ని చదవండి