• Home » Police

Police

Hyderabad: కొత్త చట్టాల కింద చార్మినార్‌ ఠాణాలో తొలి కేసు..

Hyderabad: కొత్త చట్టాల కింద చార్మినార్‌ ఠాణాలో తొలి కేసు..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టం కింద రాష్ట్రంలో తొలి కేసు హైదరాబాద్‌ చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైంది. నంబరు ప్లేట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 281, మోటారు వెహికల్‌ చట్టం కింద కేసు పెట్టారు.

CM Revanth Reddy: విపత్తు నిర్వహణ విభాగం ఇక హైడ్రా..

CM Revanth Reddy: విపత్తు నిర్వహణ విభాగం ఇక హైడ్రా..

ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో భాగంగా ఉన్న విపత్తుల నిర్వహణ విభాగాన్ని ఒక ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దానికి హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా)గా నామకరణం చేశారు.

POLICE : 13 మంది పోలీసులు రిటైర్డ్‌

POLICE : 13 మంది పోలీసులు రిటైర్డ్‌

జిల్లాలో ఒక డీఎస్పీ, ఆరుగురు ఎస్‌ఐలతో కలిపి మొత్తం 13మంది పోలీసులు సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గౌతమిశాలి సన్మానం చేశారు. రిటైరైన వారిలో డీఎస్పీ ఆంథోనప్ప, ఎస్‌ఐలు రఫిక్‌సాహెబ్‌, బలరామరావు, తిప్పయ్యనాయక్‌, వెంకట లక్ష్మమ్మ, చంద్రశేఖర్‌, సులోచన, ఏఎ్‌సఐలు పద్మావతి, ఎర్రిస్వామి, దేవదాస్‌, మారెప్ప, ఎండీ దావూద్‌, హెడ్‌కానిస్టేబుల్‌ అల్లీపీరా సాహెబ్‌ ఉన్నారు. ఈ సందర్భంగా రిటైరైన పోలీసుల ...

Police:  బైక్స్‌తో స్టంట్స్ చేశారంటే ఇక అంతే సంగతులు..!!

Police: బైక్స్‌తో స్టంట్స్ చేశారంటే ఇక అంతే సంగతులు..!!

వీధుల్లో బైకులతో విన్యాసాలు చేస్తామంటే కుదరదు. బైక్ అటు, ఇటు పోనిస్తూ వెళ్లేవారికి అలర్ట్. ఆకతాయిల పని పడతాం అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంటోంది. ఆకతాయిలకు ముకుతాడు వేసేందుకు హై ఎండ్ బైక్స్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బీఎండబ్ల్యూ, హర్లీ డెవిడ్ సన్ బైక్ కొనుగోలు చేస్తామని చెబుతోంది. రహదారిలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.

TG News: హిదాయత్ ఆలీ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

TG News: హిదాయత్ ఆలీ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

భాగ్యనగరంలోని గోల్కొండ‌ చోటాబ‌జార్ ప్రాంతానికి చెందిన ఇదాయత్ ఆలీ‌ని (Idayat Ali) దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదాయత్ ఆలీ దుబాయ్‌లో ఇంజ‌నీర్‌గా పనిచేస్తున్నాడు.

New Law : ‘బెయిల్‌’ కఠినం

New Law : ‘బెయిల్‌’ కఠినం

మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటాననో లేదా మరో విధంగానో యువతులను మోసగించి లైంగికంగా సంబంధం పెట్టుకోవటాన్ని సెక్షన్‌ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు.

TG Police: నేరేడ్‌మెట్ గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి

TG Police: నేరేడ్‌మెట్ గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి

నేరేడ్‌మెట్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపారు.

High Tension: పుంగనూరులో ఉద్రిక్తత..  మిథున్ రెడ్డి హౌస్ అరెస్టు..

High Tension: పుంగనూరులో ఉద్రిక్తత.. మిథున్ రెడ్డి హౌస్ అరెస్టు..

చిత్తూరు జిల్లా: పుంగనూరులో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ధర్నాకు చేపట్టారు. పుంగనూరు, అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

CM Stalin: పోలీసుశాఖకు సీఎం వరాల జల్లు..

CM Stalin: పోలీసుశాఖకు సీఎం వరాల జల్లు..

శాసనసభ చివరిరోజు సమావేశాల సందర్భంగా హోంశాఖను నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పోలీసుశాఖపై వరాల జల్లు కురిపించారు. పాత భవనాల్లోని పోలీసుస్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించి ఇస్తామని, శాఖను పటిష్ఠ పరిచేందుకు కొత్త పోస్టులను రూపొందిస్తామని, వాహనాలు, పరికరాల కొనుగోలుకు భారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు.

Rachakonda CP: రేపటి నుంచి అమల్లోకి కొత్తచట్టాలు..

Rachakonda CP: రేపటి నుంచి అమల్లోకి కొత్తచట్టాలు..

జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి(Rachakonda CP Tarunjoshi) పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి