• Home » Police Rides

Police Rides

Visakha: హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..

Visakha: హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..

ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు, లాడ్జీలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

బంగారు దుకాణంలో చోరీ

బంగారు దుకాణంలో చోరీ

మైదుకూరులోని ఓ బంగారు నగల దుకాణంలో ఆది వారం రాత్రి చోరీ జరి గింది. బాధితులు రూ.1.30 కోట్ల నగలు చోరీ అయ్యాయని తెలు పగా పోలీసులు మాత్రం రూ.12 లక్షల నగలు దొంగతనం అయ్యాయని అంటున్నారు. వివరాలు ఇలా..

Police Raid,: ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 944 మంది అదుపులోకి

Police Raid,: ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 944 మంది అదుపులోకి

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం రేపాయి. నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ విక్రయం,

Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..

Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..

ఉద్యోగ పరిధిని అతిక్రమించి.. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహనగరంలోని కర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఒక ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.

Scam: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట 1.29 కోట్ల వసూళ్లు

Scam: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట 1.29 కోట్ల వసూళ్లు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్ధులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు టోకరా వేసి రూ.1.29 కోట్ల మేర కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Hyderabad: పబ్‌లు, బార్‌లలో ఎక్సైజ్‌ఆకస్మిక దాడులు

Hyderabad: పబ్‌లు, బార్‌లలో ఎక్సైజ్‌ఆకస్మిక దాడులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై ఎక్సైజ్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Rachakonda Police: 10 రోజులు.. వందల ఫుటేజీలు.. 900 కి.మీ

Rachakonda Police: 10 రోజులు.. వందల ఫుటేజీలు.. 900 కి.మీ

ట్రావెల్‌ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా నిమిషాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొట్టే థార్‌గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.

Police Seizes: పోలీసులకు చిక్కిన బంగారాన్ని మించిన పదార్థం.. 50 గ్రాములకే రూ.850 కోట్లు

Police Seizes: పోలీసులకు చిక్కిన బంగారాన్ని మించిన పదార్థం.. 50 గ్రాములకే రూ.850 కోట్లు

మీరెప్పుడైనా బంగారం(gold), వజ్రాల కంటె విలువైన వాటి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇటివల ఓ పోలీసుల(police) తనిఖీల్లో భాగంగా 50 గ్రాముల అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్ధం కాలిఫోర్నియంను(Californium) స్వాధీనం చేసుకున్నారు. అయితే దాని విలువ సుమారు రూ. 850 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Rachakonda: సైకిల్‌పై గస్తీ.. ప్రజలతో దోస్తీ

Rachakonda: సైకిల్‌పై గస్తీ.. ప్రజలతో దోస్తీ

కార్లలో తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు.. సైకిళ్లపై కూడా గస్తీకి శ్రీకారం చుట్టారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) ఆదేశాలతో కమిషనరేట్‌ పరిధిలో 220 సైకిళ్లను కొనుగోలుచేసి అన్ని పోలీసుస్టేషన్లకు పంపించారు.

Police Operations: డ్రగ్స్‌ కట్టడికి గట్టి నిఘా!

Police Operations: డ్రగ్స్‌ కట్టడికి గట్టి నిఘా!

రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే పదం వినిపించవద్దని, డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్‌ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి