• Home » Police case

Police case

Hyderabad Police: రూ. 8.5 కోట్ల విలువైన.. డ్రగ్స్‌ సీజ్‌

Hyderabad Police: రూ. 8.5 కోట్ల విలువైన.. డ్రగ్స్‌ సీజ్‌

ఆమ్‌ఫెటమైన్‌ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఓ ముఠాను హెచ్‌-న్యూ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉండగా.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఆమ్‌ఫెటమైన్‌ డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు.

High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?

High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?

మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..

Visakhapatnam : ఏటీఎంల్లో భారీ చోరీ

Visakhapatnam : ఏటీఎంల్లో భారీ చోరీ

విశాఖలో కొందరు ఆగంతకులు రెండు ఎస్‌బీఐ ఏటీఎంలను కొల్లగొట్టి పోలీసులకు సవాల్‌ విసిరారు. పెందుర్తి, తగరపువలసలో రెండు చోట్ల కలిపి మొత్తం రూ.33లక్షలు అపహరించుకుపోయారు.

Rachakonda Police: 10 రోజులు.. వందల ఫుటేజీలు.. 900 కి.మీ

Rachakonda Police: 10 రోజులు.. వందల ఫుటేజీలు.. 900 కి.మీ

ట్రావెల్‌ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా నిమిషాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొట్టే థార్‌గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.

Bihar Police :  : 50 గ్రాములు... రూ. 850 కోట్లు!

Bihar Police : : 50 గ్రాములు... రూ. 850 కోట్లు!

రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్‌ చేస్తుండగా బిహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 50గ్రాముల రాయి విలువ రూ.850 కోట్లు పలుకుతుందని అంచనా.

Central Crime Station: ‘పంజాగుట్ట’ తరహాలో సీసీఎస్‌ ప్రక్షాళన

Central Crime Station: ‘పంజాగుట్ట’ తరహాలో సీసీఎస్‌ ప్రక్షాళన

వరుస ఏసీబీ దాడులు, ఇటీవల అవినీతి ఆరోపణలతో ప్రతిష్ఠ మసకబారుతున్న సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ప్రక్షాళనకు నగర సీపీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి శ్రీకారం చుట్టారు. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై ర్యాంకు వరకు 81 మందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

Hyderabad: 60 మంది.. 20 ముఠాలు.. దాబాల వద్ద ఆగే ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యం

Hyderabad: 60 మంది.. 20 ముఠాలు.. దాబాల వద్ద ఆగే ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యం

ట్రావెల్‌ బస్సులు, దారిదోపిడీలతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న థార్‌ గ్యాంగ్‌(Thar Gang) ఆటను తెలంగాణ పోలీసులు కట్టించారు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు గ్యాంగ్‌లను కటకటాల్లోకి నెట్టారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన థార్‌, కంజర్‌ఖేర్వా గ్యాంగ్‌లను అరెస్ట్‌ చేసి రూ. కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.

Delhi : 60 కి.మీ. ఛేజింగ్‌ చేసి రియల్టీ కంపెనీ సీఈఓ అరెస్టు

Delhi : 60 కి.మీ. ఛేజింగ్‌ చేసి రియల్టీ కంపెనీ సీఈఓ అరెస్టు

ఢిల్లీ పోలీసులు 60 కి.మీ. మేర ఛేజింగ్‌ చేసి ఓ స్థిరాస్తి కంపెనీ సీఈఓను అరెస్టు చేశారు. పార్శ్వనాథ్‌ ల్యాండ్‌ మార్క్‌ డెవలపర్స్‌ కంపెనీకి డైరెక్టర్‌, సీఈఓగా వ్యవహరిస్తున్న సంజీవ్‌ జైన్‌పై రజత్‌ బబ్బర్‌ అనే వ్యక్తి 2017లో...

Medigadda Barrage: ‘మేడిగడ్డ’ను డ్రోన్‌తో వీడియో తీసినవ్యక్తిపై కేసు

Medigadda Barrage: ‘మేడిగడ్డ’ను డ్రోన్‌తో వీడియో తీసినవ్యక్తిపై కేసు

అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీతో పాటు గోదావరి నది ప్రవాహ ప్రాంతాన్ని డ్రోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మహదేవపూర్‌ ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు.

Police Brutality: షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడి

Police Brutality: షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడి

బంగారం, నగదు అపహరించిందనే నెపంతో పోలీసులు ఓ దళిత మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోవడంతో.. ఫిర్యాదుదారు కారులో ఇంటికి పంపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి