• Home » Police case

Police case

Hyderabad: 60 మంది.. 20 ముఠాలు.. దాబాల వద్ద ఆగే ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యం

Hyderabad: 60 మంది.. 20 ముఠాలు.. దాబాల వద్ద ఆగే ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యం

ట్రావెల్‌ బస్సులు, దారిదోపిడీలతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న థార్‌ గ్యాంగ్‌(Thar Gang) ఆటను తెలంగాణ పోలీసులు కట్టించారు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు గ్యాంగ్‌లను కటకటాల్లోకి నెట్టారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన థార్‌, కంజర్‌ఖేర్వా గ్యాంగ్‌లను అరెస్ట్‌ చేసి రూ. కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.

Delhi : 60 కి.మీ. ఛేజింగ్‌ చేసి రియల్టీ కంపెనీ సీఈఓ అరెస్టు

Delhi : 60 కి.మీ. ఛేజింగ్‌ చేసి రియల్టీ కంపెనీ సీఈఓ అరెస్టు

ఢిల్లీ పోలీసులు 60 కి.మీ. మేర ఛేజింగ్‌ చేసి ఓ స్థిరాస్తి కంపెనీ సీఈఓను అరెస్టు చేశారు. పార్శ్వనాథ్‌ ల్యాండ్‌ మార్క్‌ డెవలపర్స్‌ కంపెనీకి డైరెక్టర్‌, సీఈఓగా వ్యవహరిస్తున్న సంజీవ్‌ జైన్‌పై రజత్‌ బబ్బర్‌ అనే వ్యక్తి 2017లో...

Medigadda Barrage: ‘మేడిగడ్డ’ను డ్రోన్‌తో వీడియో తీసినవ్యక్తిపై కేసు

Medigadda Barrage: ‘మేడిగడ్డ’ను డ్రోన్‌తో వీడియో తీసినవ్యక్తిపై కేసు

అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీతో పాటు గోదావరి నది ప్రవాహ ప్రాంతాన్ని డ్రోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మహదేవపూర్‌ ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు.

Police Brutality: షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడి

Police Brutality: షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడి

బంగారం, నగదు అపహరించిందనే నెపంతో పోలీసులు ఓ దళిత మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోవడంతో.. ఫిర్యాదుదారు కారులో ఇంటికి పంపించారు.

Warangal: ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

Warangal: ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

నిందితులను కేసు నుంచి తప్పించడానికి లంచం తీసుకుంటూ వరంగల్‌ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్‌ వెంకన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు శుక్రవారం చిక్కాడు. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం గత నెల 27న బెల్లం లోడుతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని అన్నారంషరీఫ్‌ వద్ద పర్వతగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు

Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను హత్య చేస్తామంటూ ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిని గుర్తించినట్లు ఏసీపీ లోకేశ్ సోన్‌వాల్ వెల్లడించారు. అతడి వద్ద నుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొబైల్ ఫోన్లతోపాటు సిమ్ కార్డులు సైతం సీజ్ చేశామని చెప్పారు.

Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం

Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం

కాలం మరింది. దానికి అనుగుణంగా ప్రజలు సైతం మారారు. దీంతో వీధి రౌడీల నుంచి గ్యాంగ్‌స్టర్ల వరకు.. అందరికీ అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్లు భారీగా పెరిగిపోయాయి. ప్రాంతాలకు అతీతంగా దేశమంతా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద రౌడీలు ఎవరైనా జైలుకు ఇలా వెళ్లి.. అలా వచ్చారంటే.. వారి ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. జైలు నుంచి విడుదలైన వారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తారు.

 TG News: మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌పై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు..

TG News: మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌పై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు..

మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే దళారి మోసం చేశారంటూ బాధితుడు శశిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెన్సార్ బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పిస్తానంటూ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి రూ.10లక్షలు వసూలు చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Cyber frauds: డిస్‌ప్లే పిక్‌ చూసి మోసపోవద్దు..

Cyber frauds: డిస్‌ప్లే పిక్‌ చూసి మోసపోవద్దు..

సాధారణంగా పోలీసులంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతారు. ఎలాంటి తప్పు, నేరం చేయకపోయినా పోలీసులతో మాట్లాడాలంటేనే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ప్రజల్లో ఉండే ఈ బలహీనతను సైబర్‌ నేరగాళ్లు ఇటీవల డబ్బు చేసుకుంటున్నారు.

Manorama Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణమిదే..

Manorama Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణమిదే..

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్(Pooja Khedkar) తల్లి మనోరమ ఖేద్కర్‌(Manorama Khedkar)ను పుణె పోలీసులు(pune police) రాయ్‌గఢ్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఖేద్కర్ తల్లి పిస్టల్‌తో రైతులను బెదిరించిన వీడియో ఇటివల వెలుగులోకి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి