• Home » Police case

Police case

Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు..

Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు..

తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్-లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్.. రెండ్రోజులకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో లావణ్య కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. రాజ్ తరుణ్-మాల్వీలను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నట్లు లావణ్య వీడియోలను రిలీజ్ చేసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది.

Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ

Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ

యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్‌ను దుండగులు అటకాయించి దోచుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 15 వందలకుపైగా ఐఫోన్లు చోరీ అయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి సంజయ్ ఉకే వెల్లడించారు.

Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..

Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..

ఉద్యోగ పరిధిని అతిక్రమించి.. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహనగరంలోని కర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఒక ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.

Kolkata Police : ఆధారాల్ని చెరిపేయలేదు..

Kolkata Police : ఆధారాల్ని చెరిపేయలేదు..

కోల్‌కతా హత్యాచార ఘటనాస్థలంలో ఆధారాలను తారుమారు చేశారంటూ సీబీఐ చేసిన ఆరోపణలను కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు.

Nagpur: నగదు కోసం శిశువు విక్రయం: ఆరుగురు అరెస్ట్

Nagpur: నగదు కోసం శిశువు విక్రయం: ఆరుగురు అరెస్ట్

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అయిదు రోజుల కిందట జన్మించిన శిశువును విక్రయించాలని నాగ్‌పూర్‌లోని దంపతులు సునీల్, శ్వేత నిర్ణయించారు. ఆ క్రమంలో స్థానిక మధ్యవర్తులను సంప్రదించారు. థానే జిల్లాలోని బద్లాపూర్‌లో మధ్యవర్తలు బంధువులు పౌర్ణిమా, స్నేహదీప్ దంపతులు ఆ శిశువును కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

Hyderabad Police: రూ. 8.5 కోట్ల విలువైన.. డ్రగ్స్‌ సీజ్‌

Hyderabad Police: రూ. 8.5 కోట్ల విలువైన.. డ్రగ్స్‌ సీజ్‌

ఆమ్‌ఫెటమైన్‌ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఓ ముఠాను హెచ్‌-న్యూ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉండగా.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఆమ్‌ఫెటమైన్‌ డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు.

High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?

High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?

మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..

Visakhapatnam : ఏటీఎంల్లో భారీ చోరీ

Visakhapatnam : ఏటీఎంల్లో భారీ చోరీ

విశాఖలో కొందరు ఆగంతకులు రెండు ఎస్‌బీఐ ఏటీఎంలను కొల్లగొట్టి పోలీసులకు సవాల్‌ విసిరారు. పెందుర్తి, తగరపువలసలో రెండు చోట్ల కలిపి మొత్తం రూ.33లక్షలు అపహరించుకుపోయారు.

Rachakonda Police: 10 రోజులు.. వందల ఫుటేజీలు.. 900 కి.మీ

Rachakonda Police: 10 రోజులు.. వందల ఫుటేజీలు.. 900 కి.మీ

ట్రావెల్‌ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా నిమిషాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొట్టే థార్‌గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.

Bihar Police :  : 50 గ్రాములు... రూ. 850 కోట్లు!

Bihar Police : : 50 గ్రాములు... రూ. 850 కోట్లు!

రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్‌ చేస్తుండగా బిహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 50గ్రాముల రాయి విలువ రూ.850 కోట్లు పలుకుతుందని అంచనా.

తాజా వార్తలు

మరిన్ని చదవండి