• Home » Police case

Police case

Police Action: వీఆర్‌కు ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలు

Police Action: వీఆర్‌కు ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలు

విధి నిర్వహణలో అక్రమాలు, అలసత్వం వహించిన పోలీసులపై వేటు పడింది. భారీ సంఖ్యలో అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

బీఎస్పీ నేత కేసులో తెలంగాణ డీజీపీకి సుప్రీం సమన్లు

బీఎస్పీ నేత కేసులో తెలంగాణ డీజీపీకి సుప్రీం సమన్లు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నేత బీఎస్పీ వట్టే జానయ్యను వేధించారన్న కేసులో ఈ నెల 4న హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీని ఆదేశించింది.

Cyber ​​criminals: డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపి..

Cyber ​​criminals: డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపి..

ఇప్పటి వరకు ఫెడెక్స్‌, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్‌ డెలివరీ చేసేందుకు లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్‌ కోసం డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమని, లేకపోతే పార్సిల్‌ రిటర్న్‌ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది.

Tirumala..టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

Tirumala..టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అంశం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి సోమవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూనే నిబంధనలను ఉల్లఘించి మాట్లాడారు.

ట్రిపుల్‌ఐటీ ఘటనపై ఎస్పీ సీరియస్‌

ట్రిపుల్‌ఐటీ ఘటనపై ఎస్పీ సీరియస్‌

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోని క్యాంటీన్‌ల వద్దకు టీడీపీ నాయకులు వెళ్లి ఖాళీ చేయాలని కోరిన ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సీరియస్‌ అయ్యారు. దీనిపై ఆర్కేవ్యాలీ సీఐ నాగరాజు, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డితో మాట్లాడారు. అసలేం జరిగిందన్న వివరాలను ఆరాతీశారు.

Jethwani Case: నటి జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్..

Jethwani Case: నటి జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్..

నటి జెత్వానీ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌ వద్ద అరెస్టు చేశారు. అక్కడి మూడో అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చిన తర్వాత ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు.

Maharashtra: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసులు లాఠీ చార్జి

Maharashtra: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసులు లాఠీ చార్జి

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనంలో భాగంగా వినాయకుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. వినాయకుడిని నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపుపై ఓ వర్గం రాళ్ల దాడికి దిగింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు సైతం ఎదురు దాడికి దిగారు. దాంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.

Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం

Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం

కొన్ని గంటల వ్యవధిలోనే త్రిపురలో మరో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటు చేసుకుంది. దక్షిణ త్రిపుర జిలాల్లో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఐదవ తరగతి విద్యార్థినిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

Nandigam Suresh: పోలీసు కస్టడికి  మాజీ ఎంపీ నందిగం సురేష్ ...

Nandigam Suresh: పోలీసు కస్టడికి మాజీ ఎంపీ నందిగం సురేష్ ...

గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్‌లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు.

Kolkata: సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం

Kolkata: సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్‌ సమీపంలోని ఫుల్బరీకి చెందిన సుజిత్ హల్దార్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి