Home » Polavaram
బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘాన్ని సీడబ్ల్యూసీ సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దానితో కలిసి వరద జలాల లభ్యతపై మరింత సమగ్రంగా అంచనా వేయాలని తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై సీఎం చంద్రబాబు నిరంకుశంగా గాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్లాలని ఆలోచనాపరుల వేదిక డిమాండ్ చేసింది.
పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.
జగన్ ఐదేళ్ల హయాంలో పోలవరం ప్రాజెక్టు క్షేత్రం వద్ద ఒక్క పనీ జరుగక యంత్రాలన్నీ తుప్పుపట్టాయి. ప్రాజెక్టును చూసేందుకు రానిచ్చేవారే కాదు.. ఎలాగోలా వెళ్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి కనిపించేసరికి ప్రాణం ఉసూరుమనేది.
రాష్ట్రానికి ‘గేమ్ చేంజర్’గా మారనున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిశ్చయించింది.
పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి 21,874 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ అధికారులు శనివారం తెలిపారు.
ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ లేకుండా పూర్తిగా వరద జలాలపై ఆధారపడి నిర్మించే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి కేంద్రం ఆమోదం లభిస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్, బట్రస్ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జల సంఘం బృందం శనివారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేశ్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్.ఎస్.సెనెగర్, ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్...
పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాం పనుల నాణ్యాతా ప్రమాణాలపై క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు...