• Home » Polavaram

Polavaram

Chandrababu : ఏపీకి పోలవరం జీవనాడి.. శని పోతే తప్ప ఆ కల సాకారం కాదు

Chandrababu : ఏపీకి పోలవరం జీవనాడి.. శని పోతే తప్ప ఆ కల సాకారం కాదు

పోలవరం తరతరాల ఆకాంక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలవరం రాష్ట్రానికి ఓ వరమన్నారు. పోలవరానికి జగనే శని అని.. అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. శని పోతే తప్ప పోలవరం కల సాకారం కాదన్నారు.

AP CS: పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్ట్‌లపై ఏపీ సీఎస్ సమీక్ష

AP CS: పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్ట్‌లపై ఏపీ సీఎస్ సమీక్ష

పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై వెలగపూడి సచివాలయంలో సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.

Polavaram: పోలవరంపై కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం

Polavaram: పోలవరంపై కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం

ఢిల్లీ: పోలవరంపై కేంద్రం తేల్చేసింది. పార్లమెంటు సాక్షిగా కీలక వివరాలు వెల్లడించింది. దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంటూ తేల్చి చెప్పింది.

Polavaram : పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

Polavaram : పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పెద్దమొత్తంలో వరద ఉధృతి పోలవరానికి వచ్చి చేరుతోంది. గంట గంటకు గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 30.680 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 3,15,791 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసింది

Amaravati: పోలవరం పునరావాస బాధితులతో సీపీఎం పాదయాత్ర

Amaravati: పోలవరం పునరావాస బాధితులతో సీపీఎం పాదయాత్ర

అమరావతి: ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు పోలవరం పునరావాస బాధితులతో కలిసి పాదయాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం వరకు పాదయాత్ర చేస్తున్నారు.

AP Highcourt: పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

AP Highcourt: పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి హైకోర్టుకు హాజరయ్యారు.

Polavaram: పోలవరం పనుల్లో జాప్యానికి కారణాలు ఏమని తేలాయంటే..!

Polavaram: పోలవరం పనుల్లో జాప్యానికి కారణాలు ఏమని తేలాయంటే..!

లవరం పనుల్లో జాప్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తేల్చింది. పోలవరం పనుల జాప్యంపై సమచార హక్కు ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి దరఖాస్తు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే మందకోడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జవాబిచ్చింది.

Chandrababu: పంచ భూతాలనూ మింగేశారు

Chandrababu: పంచ భూతాలనూ మింగేశారు

రాష్ట్రంలో వైసీపీ నాయకులు అన్నిరకాల అక్రమాలకు పాల్పడుతూ పంచభూతాలను మింగేశారు. ఇంతకాలం ప్రజల్ని భయపెట్టి సీఎం జగన్‌ (CM Jagan) పాలించారు.

TDP: మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి తరలిన ప్రజలు... జెండా ఊపి సాగనంపిన టీడీపీ నేత

TDP: మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి తరలిన ప్రజలు... జెండా ఊపి సాగనంపిన టీడీపీ నేత

మంగళగిరిలో జరుగనున్న మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి పోలవరం నియోజవర్గం నుంచి భారీగా ప్రజలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కోయ్యలగూడెంలో సమ్మేళనానికి వెళ్తున్న వారికి నియోజవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు జెండా ఊపి సాగనంపారు.

CM Jagan: పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం జగన్ సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి