• Home » Polavaram

Polavaram

Devineni Uma: ఆ నిధులను పక్కదారి పట్టించిన జగన్‌రెడ్డి

Devineni Uma: ఆ నిధులను పక్కదారి పట్టించిన జగన్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కృషితో జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి గుర్తింపు తెస్తే.. సీఎం జగన్ రెడ్డి (CM Jagan) విధ్వంసంతో జాతికి ద్రోహం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజావేదిక విధ్వంసతో ప్రారంభమైన జగన్ రెడ్డి పాలన డయఫ్రం వాల్ విధ్వంసంతో ముగిసిందని మండిపడ్డారు.

 Polavaram: పార్లమెంట్ సాక్షిగా.. పోలవరం నిర్మాణం పూర్తి గడువు ప్రకటించిన కేంద్రం

Polavaram: పార్లమెంట్ సాక్షిగా.. పోలవరం నిర్మాణం పూర్తి గడువు ప్రకటించిన కేంద్రం

పోలవరం నిర్మాణం పూర్తి గడువు తేదీని కేంద్రం ప్రకటించింది. పదే పదే మారుతున్న గడుపు తేదీని మళ్లీ పొడిగించారు.

Sankranti 2024: ఆయ్‌.. గోదారోళ్లంటే మామూలుగా ఉండదు మరి...

Sankranti 2024: ఆయ్‌.. గోదారోళ్లంటే మామూలుగా ఉండదు మరి...

Andhrapradesh: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. అటువంటి గోదావరి జిల్లాల ఘనమైన మర్యాదను విజయవాడకు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తి తన అత్తవారింటికి వచ్చి దక్కించుకున్నాడు.

Supreme Court: పోలవరంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Supreme Court: పోలవరంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Andhrapradesh: పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఖర్చు భరించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పిటిషన్ దాఖలు చేశారు.

 Delhi: ఏపీ జలవనరుల శాఖపై కేంద్రం మండిపాటు

Delhi: ఏపీ జలవనరుల శాఖపై కేంద్రం మండిపాటు

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికైనా నిజాలు చెబుతున్నారా..? తెలంగాణలో కాళేశ్వరంను ఎలా చేశారో... ఆంధ్రాలో పోలవరాన్ని అలానే చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై కేంద్రం మండిపడింది.

Devineni uma: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ దేవినేని ఉమ

Devineni uma: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ దేవినేని ఉమ

పట్టిసీమ ఒక నాయకుడి విజన్, ఆలోచన, ఆచరణ. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో కలిపిన ఒక మహా నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధం చేశారు. విశాఖలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ మీద సదస్సు జరుగుతుంది

Pallamraju: పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రీమను చౌకగా అప్పచెప్పేందుకు మోదీ యత్నం

Pallamraju: పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రీమను చౌకగా అప్పచెప్పేందుకు మోదీ యత్నం

విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు డిమాండ్ చేశారు.

AP NEWS: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

AP NEWS: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

పోలవరం ప్రాజెక్టు( Polavaram Project)పై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహిచింది. ప్రాజెక్టు పనుల పురోగతిపై సీడబ్య్లూసీ అధికారులతో జల శక్తి శాఖ కార్యదర్శి భేటీ అయ్యారు.

Lokesh YuvaGalam: పోలవరం నిర్వాసితులతో లోకేశ్ ముఖాముఖి

Lokesh YuvaGalam: పోలవరం నిర్వాసితులతో లోకేశ్ ముఖాముఖి

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కాసేపటి క్రితమే పోలవరం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది.

AP NEWS: రేపు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం

AP NEWS: రేపు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం

పోలవరం ప్రాజెక్టు( Polavaram project) పనుల పురోగతిపై రేపు ఢిల్లీలో ఏపీ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి