• Home » Polavaram

Polavaram

KVP RamachandraRao: వైఎస్‌లో ఓ ప్రత్యేకత ఉండేది

KVP RamachandraRao: వైఎస్‌లో ఓ ప్రత్యేకత ఉండేది

ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.

TDP : పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు!

TDP : పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు!

జగన్‌ సర్కారు కాంట్రాక్ట్‌ సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్టయితే రూ.1,771 కోట్లతో ఈపాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ క్రెడిట్‌ చంద్రబాబుకు దక్కుతుందనే అక్కసుతో అధికారంలోకి రాగానే పనులు ఆపేసింది.

International Experts : పోలవరం కోర్‌ నిర్మాణాలు పటిష్ఠమే

International Experts : పోలవరం కోర్‌ నిర్మాణాలు పటిష్ఠమే

పోలవరం ప్రాజెక్టు ‘కోర్‌’ నిర్మాణాలన్నీ పటిష్ఠంగానే ఉన్నాయని.. సాంకేతికంగా అన్నీ సక్రమమేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు.

Polavaram : పట్టిసీమ నుంచి 2,800 క్యూసెక్కుల నీరు విడుదల

Polavaram : పట్టిసీమ నుంచి 2,800 క్యూసెక్కుల నీరు విడుదల

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు విడుదల...

Polavaram Officials : పోలవరం స్పిల్‌వే నుంచి నీటి విడుదల

Polavaram Officials : పోలవరం స్పిల్‌వే నుంచి నీటి విడుదల

పోలవరం ప్రాజెక్టు ఎగువన నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులైన శబరి, ఇంద్రావతి, సీలేరు...

Raghurama: ఇరురాష్ట్రాల సీఎంల భేటీ అభినందనీయం..!!

Raghurama: ఇరురాష్ట్రాల సీఎంల భేటీ అభినందనీయం..!!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శనివారం సమావేశం అవబోతున్నారు. పెండింగ్ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. సీఎంల భేటీ అభినందనీయం అంటున్నారు ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు. అదే సమయంలో తెలంగాణ నుంచి రావాల్సిన బకాయి నిధులు వస్తే బాగుంటుందని వివరించారు.

Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద మొదటి రోజు ముగిసిన విదేశీ నిపుణుల బృందం పర్యటన..

Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద మొదటి రోజు ముగిసిన విదేశీ నిపుణుల బృందం పర్యటన..

పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) వద్ద మొదటి రోజు విదేశీ నిపుణుల బృందం(Foreign Expert Team) పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ(ఆదివారం) అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్ వేలను నిపుణులు పరిశీలించారు.

Polavaram: పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..

Polavaram: పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..

ఎలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం ఆదివారం పరిశీలించనుంది. నాలుగు రోజులపాటు పోలవరంలోనే పర్యటించనుంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రం వాల్ ప్రాంతాలను నిపుణులు పరిశీలిస్తారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహిస్తారు.

రాష్ట్రంపై భారం లేకుండా పోలవరాన్ని పూర్తి చేయాలి: షర్మిల

రాష్ట్రంపై భారం లేకుండా పోలవరాన్ని పూర్తి చేయాలి: షర్మిల

కేంద్రం నుంచి నిధులు రప్పించి, రాష్ట్రంపై ఆర్థికభారం లేకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

CM Chandrababu : పోలవరం విధ్వంసంపై జవాబేది జగన్‌?

CM Chandrababu : పోలవరం విధ్వంసంపై జవాబేది జగన్‌?

పోలవరం ప్రాజెక్టు విధ్వంసంపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై జగన్‌ సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు. పోలవరం ప్రస్తుత దుస్థితికి కర్త, కర్మ, క్రియ జగనేనని చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి