• Home » Polavaram

Polavaram

 Minister Nimmala Ramanaidu : 2 నుంచే డయాఫ్రం వాల్‌ పనులు

Minister Nimmala Ramanaidu : 2 నుంచే డయాఫ్రం వాల్‌ పనులు

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులను వచ్చే నెల రెండో తేదీన ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Public Demands : పోలవరం ప్రాజెక్టును చూడనివ్వండి..!

Public Demands : పోలవరం ప్రాజెక్టును చూడనివ్వండి..!

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం చాలామంది ప్రత్యేక వాహనాల్లో వస్తున్నప్పటికీ..

Polavaram: పోలవరం గడువు.. తరచూ మార్చితే ఎలా

Polavaram: పోలవరం గడువు.. తరచూ మార్చితే ఎలా

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే గడువును తరచూ మార్చేస్తే ఎలాగని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో అతుల్‌ జైన్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు.

2026 మార్చికి పోలవరం మొదటి దశ పూర్తి

2026 మార్చికి పోలవరం మొదటి దశ పూర్తి

పోలవరం ప్రాజెక్టు మొదటి దశ 2026 మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి తెలిపారు.

డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం పనులు ప్రారంభం

డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం పనులను మంగళవారం జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు.

పోలవరం సొరంగాలకు ముప్పు!

పోలవరం సొరంగాలకు ముప్పు!

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో కీలకమైన జంట సొరంగాలు ముప్పు ముంగిట నిలిచాయి. లైనింగ్‌ పనులు చేపట్టకుండా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిండమే ఇందుకు కారణం! సొరంగాలు లైనింగ్‌ పనులకు నోచుకోకపోవడంతో నీటి ఊట కారణంగా నేడు అవి కూలి, మూసుకుపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

Polavaram Project: వైఎస్ జగన్ ఆరోపణల్లో వాస్తవం లేదు: కేంద్రం

Polavaram Project: వైఎస్ జగన్ ఆరోపణల్లో వాస్తవం లేదు: కేంద్రం

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్ నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ జగన్ చేసిన విమర్శల నేపథ్యంలో నిజానిజాలు చెప్పాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు.

‘డయాఫ్రమ్‌వాల్‌’ జనవరిలోనే..

‘డయాఫ్రమ్‌వాల్‌’ జనవరిలోనే..

పోలవరం ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేయాలంటే 2025 జనవరి మొదటి వారంలో డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు,

Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టులో జగన్ వాటా ఎంతంటే.. శాసనభసలో బయటపెట్టిన సీఎం

Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టులో జగన్ వాటా ఎంతంటే.. శాసనభసలో బయటపెట్టిన సీఎం

పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పక్కన పెట్టేసిందో సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా ప్రజల ముందుంచారు. 2019-24 మధ్య వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఏ విధంగా వెనుకపడింది.. ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన అంశాలను సీఎం ప్రస్తావించారు.

ఎన్డీఏ హయాంలోనే పోలవరం పూర్తి

ఎన్డీఏ హయాంలోనే పోలవరం పూర్తి

ఎన్డీఏ ప్రభుత్వంలోనే పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి