• Home » Polavaram

Polavaram

CM Chandrababu Naidu : పోలవరానికి..త్వరగా నిధులివ్వండి

CM Chandrababu Naidu : పోలవరానికి..త్వరగా నిధులివ్వండి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరారు.

Amaravati : డయాఫ్రమ్‌ కొత్తదే కట్టుకోండి!

Amaravati : డయాఫ్రమ్‌ కొత్తదే కట్టుకోండి!

పోలవరం పాత డయాఫ్రమ్‌ వాల్‌కు మరమ్మతులు చేసుకునే అవకాశముందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అయితే... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు భద్రతరీత్యా కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించుకోవచ్చునని కూడా పేర్కొంది.

Devineni Uma: జగన్‌కు మీడియా ముందు మాట్లాడే ధైర్యం లేదా?: దేవినేని ఉమా..

Devineni Uma: జగన్‌కు మీడియా ముందు మాట్లాడే ధైర్యం లేదా?: దేవినేని ఉమా..

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు మీడియా ముందు మాట్లాడే ధైర్యం లేదని, అందుకే ఆయన తాడేపల్లి ప్యాలెస్‌లో బ్లూ మీడియాకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.

Polavaram project : పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

Polavaram project : పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం

Andhra Pradesh: బడ్జెట్‌తో ఏపీకి జరిగే లాభం ఎంత..? కేంద్రం నిజంగానే మెలికలు పెట్టిందా..

Andhra Pradesh: బడ్జెట్‌తో ఏపీకి జరిగే లాభం ఎంత..? కేంద్రం నిజంగానే మెలికలు పెట్టిందా..

కేంద్రపభుత్వం రూ.48,20,512 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, యువత, మహిళలు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించింది.

Budget 2024: పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపులపై నిర్మలమ్మ మరింత స్పష్టత

Budget 2024: పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపులపై నిర్మలమ్మ మరింత స్పష్టత

కేంద్ర బడ్జెట్‌-2024లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధుల కేటాయించడం జరిగింది. రూ. 15వేల కోట్లు ప్రకటిస్తున్నట్లు పార్లమెంట్ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మలమ్మ.. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపుపై మరింత స్పష్టత ఇచ్చారు...

Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి మరికొన్ని ప్రయోజనాలు.. వివరాలివే..

Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి మరికొన్ని ప్రయోజనాలు.. వివరాలివే..

Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా ఏపీకి కల్పించారు.

Polavaram: కేంద్రం శుభవార్త.. పోలవరంపై కీలక ముందడుగు

Polavaram: కేంద్రం శుభవార్త.. పోలవరంపై కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది...

MP Kesineni: పోలవరానికి నిధులివ్వాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ కేశినేని శివనాథ్

MP Kesineni: పోలవరానికి నిధులివ్వాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ కేశినేని శివనాథ్

Andhrapradesh: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులివ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shinath) కోరారు. సోమవారం లోక్‌స‌భ‌లో రూల్ 377 కింద పొల‌వ‌రం ప్రాజెక్ట్ నిధులపై ఎంపీ కేశినేని మాట్లాడారు. పోల‌వ‌రం నిర్మాణానికి కేంద్రం త‌గిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిష‌న్ మోడ్ కింద పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువ‌చ్చేందుకు ఏపీ ప్రభుత్వం...

కాఫర్‌ డ్యాంల వద్ద.. ఎక్కువ బోర్‌వెల్స్‌ తవ్వొద్దు!

కాఫర్‌ డ్యాంల వద్ద.. ఎక్కువ బోర్‌వెల్స్‌ తవ్వొద్దు!

కాఫర్‌ డ్యాంల పటిష్ఠత తెలుసుకోవడం కోసం వాటికి మూడు మీటర్ల దూరంవరకు భారీలోతులో బోర్‌వెల్స్‌ను వేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అంతర్జాతీయ నిపుణులు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాల సామర్థ్యం, డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, కాఫర్‌ డ్యాంలలో సీపేజీ నివారణ మొదలైనవి పరిశీలించి తగు సూచనలు

తాజా వార్తలు

మరిన్ని చదవండి