• Home » Polavaram

Polavaram

AP Govt : పోలవరం @ జూలై 2027

AP Govt : పోలవరం @ జూలై 2027

రాష్ట్ర జల-జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 జూలై నాటికి పూర్తి చేయాలన్న లక్ష్య సాధన దిశగా కీలక అడుగు పడింది.

Project Resumption : పోలవరం జంట సొరంగాల పనులు ప్రారంభం

Project Resumption : పోలవరం జంట సొరంగాల పనులు ప్రారంభం

ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం తర్వాత పోలవరం ప్రాజెక్టు జంట సొరంగాల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.

Ap Govt : ట్రైబ్యునల్‌-2పై స్టే కోరదాం

Ap Govt : ట్రైబ్యునల్‌-2పై స్టే కోరదాం

కృష్ణానది జలాల పంపకాలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరుతూ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌-2 గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Polavaram Project: టీ-5 మిశ్రమంవైపే సీఎస్ఎంఆర్ఎస్ మొగ్గు!

Polavaram Project: టీ-5 మిశ్రమంవైపే సీఎస్ఎంఆర్ఎస్ మొగ్గు!

పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి ఉపయోగించే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమం ఎంపికపై కేంద్ర జల సంఘం ఒకట్రెండు గురువారం నిర్ణయమూ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Compensation : పోలవరంలో  ముందే సంక్రాంతి

Compensation : పోలవరంలో ముందే సంక్రాంతి

గత జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా పరిహారం అందలేదు. ఎకరాకు అదనంగా పది లక్షల చెల్లిస్తానన్న జగన్‌ హామీ....

Polavaram Project: జల సంఘం చేతిలో ‘వాల్‌’ భవిత

Polavaram Project: జల సంఘం చేతిలో ‘వాల్‌’ భవిత

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులపై ఒకవైపు తొందరపెడుతూనే.. మరోవైపు లేనిపోని సందేహాలతో కేంద్ర జల సంఘం జాప్యం చేస్తోంది. ఇప్పుడు సదరు వాల్‌ నిర్మాణ భవితవ్యం దాని చేతుల్లోనే ఉంది.

ఏపీకి పోలవరం జీవనాడి: కిరణ్‌కుమార్‌రెడ్డి

ఏపీకి పోలవరం జీవనాడి: కిరణ్‌కుమార్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నె

AP Chandrababu : పోలవరం ముంపుపై అధ్యయనం

AP Chandrababu : పోలవరం ముంపుపై అధ్యయనం

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్‌తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: పోలవరం ముంపుపై ఐఐటీహెచ్‌తో అధ్యయనం

CM Revanth Reddy: పోలవరం ముంపుపై ఐఐటీహెచ్‌తో అధ్యయనం

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్‌తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Wall Construction : డయాఫ్రం వాల్‌ పనులు వాయిదా

Wall Construction : డయాఫ్రం వాల్‌ పనులు వాయిదా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పనుల ప్రారంభానికి కేంద్ర జలసంఘం ఇంకా పచ్చజెండా ఊపలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి