Home » Polavaram
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల రెండో తేదీన ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం చాలామంది ప్రత్యేక వాహనాల్లో వస్తున్నప్పటికీ..
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే గడువును తరచూ మార్చేస్తే ఎలాగని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో అతుల్ జైన్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
పోలవరం ప్రాజెక్టు మొదటి దశ 2026 మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాట్ఫాం పనులను మంగళవారం జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో కీలకమైన జంట సొరంగాలు ముప్పు ముంగిట నిలిచాయి. లైనింగ్ పనులు చేపట్టకుండా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిండమే ఇందుకు కారణం! సొరంగాలు లైనింగ్ పనులకు నోచుకోకపోవడంతో నీటి ఊట కారణంగా నేడు అవి కూలి, మూసుకుపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్ నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ జగన్ చేసిన విమర్శల నేపథ్యంలో నిజానిజాలు చెప్పాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేయాలంటే 2025 జనవరి మొదటి వారంలో డయాఫ్రమ్వాల్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు,
పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పక్కన పెట్టేసిందో సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా ప్రజల ముందుంచారు. 2019-24 మధ్య వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఏ విధంగా వెనుకపడింది.. ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన అంశాలను సీఎం ప్రస్తావించారు.