Home » Plane Crash
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయ సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లి కూలిపోయింది. వెంటనే ఆ ప్రాంతంలోఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ లో ఉన్న 20మంది డాక్టర్లు చనిపోయినట్టు సమాచారం.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్కు బయల్దేరారు.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
అమెరికాలోని శాన్ డియాగో పరిధిలో గురువారం వేకువజాము సెస్నా 550 అనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు విమానంలోని ముగ్గురు సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నిన్న న్యూయార్క్లో ఒక ప్రమాదం సంభవించగా, తాజాగా మరోటి జరిగింది. ల్యాండింగ్ సమయంలోనే ప్రయాణికుల ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అమెరికాలో ఓ హెలికాప్టర్ నదిలో కూలింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు స్పెయిన్లో సీమెన్స్ కంపెనీ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ ఆయన భార్య, ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు.
వాయుసేన ఫైటర్ జెట్ ఒకటి కుప్పకూలి.. రెండు ముక్కలైంది. వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక పైలెట్ మృతి చెందాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాాదం వివరాలు..
సూడాన్ దేశం వాది సీద్నా ఎయిర్ బెస్లో ఘోర ప్రమాదం సభవించింది. విమానం టేకాఫ్లో సమస్యలు తలెత్తడంతో క్షణాల్లోనే కూలిపోయింది.
కెనడా: టొరంటోలో మరో భారీ విమాన ప్రమాదం జరిగింది. టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైంది.
ఇటీవల దక్షిణ కొరియా, కజకిస్తాన్లలో ఘెర విమాన ప్రమాదాలు సంభవించాయి. వందల మంది ప్రయాణీకులు చనిపోయారు. కానీ, చిత్రంగా రెండు ప్రమాదాల్లో ఈ సీట్లలో కూర్చున్నవారు మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో విమానంలో ఈ సీట్లలో కూర్చుంటే ప్లేన్ క్రాష్ అయినా సేఫ్ అనే చర్చలు మొదలయ్యాయి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..