Home » Pithapuram
పిఠాపురం, అక్టోబరు 5: విద్యా, వైద్యరంగాల అభివృద్ధికి వేలాది ఎకరాల భూమిని దానమివ్వడమే గాకుండా ఆయా సంస్థల ఏర్పాటుకు పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానమని పలువురు వక్తలు కొనియాడారు. ఆదిత్య విద్యాసంస్థలు, పిఠాపురం మహారాజా ఫౌండేషన్ ఆ ధ్వర్యంలో పిఠాపురం మహారా
గొల్లప్రోలు, అక్టోబరు 5: పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులు, సమస్యలు, విద్య, వైద్యరంగానికి సంబంధించి అత్య వసరంగా చేపట్టాల్సిన పనుల గుర్తింపు, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కార్యాల
గొల్లప్రోలు రూరల్/పిఠాపురం రూరల్, అక్టోబరు 4: రైతు లు తాము సాగు చేసిన పంటలను ఇ - పంటలో నమోదు చేసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు
పిఠాపురం, అక్టోబరు 4: పట్టణంలోని ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ(పూర్వ అర్బన్ బ్యాం కు)కి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్య ర్థులను గెలిపించుకుందామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గ ఇన్చా
పిఠాపురం, అక్టోబరు 3: సమస్యల పరిష్కారం కోరుతూ పట్టణంలో మున్సిపల్ ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మున్సిపల్ కమిషనరు పరిధిలో ఉన్న పీఎఫ్ ఖాతా
గొల్లప్రోలు, అక్టోబరు 3: సుద్దగడ్డకు మళ్లీ వరద వచ్చి ంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో గొల్లప్రోలు వద్ద సుద్దగడ్డ(కొండ)కాలువ వరద నీటితో ఉధృ తంగా ప్రవహిస్తున్నది. 2నెలల వ్యవధిలో సుద్దగడ్డకు వరద రావడం ఇదో ఆరోసారి. సుద్దగడ్డ వరద నీరు గొల్లప్రోలు శివారు జగనన్న కాలనీ రహదారిపైకి
పిఠాపురం, అక్టోబరు 1: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు పిఠాపురం విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారటీ క్రీడా మైదానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్ పోటీలు, సెలక్షన్ ట్రయిల్స్ జరిగాయి. మహిళల 57కిలోల విభాగంలో కె.హరిణి, ఓపెన్ వెయి
పిఠాపురం/గొల్లప్రోలు, అక్టోబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపు ప్రభావం తొలగిపోతోంది. కాలువల చెం తన, గండ్లు పడిన ప్రాంతాల్లో ఉన్న పొలాల్లోని నీరు తగ్గింది. ఏలేరు రిజర్వాయర్ నుంచి విడుదల చేస్తున్న నీటిని గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలు, క్యా
పిఠాపురం, సెప్టెంబరు 29: టీడీపీ సభ్యత్వ నమోదులో పిఠాపురం నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుదామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న టీడీపీ సభ్యత్వ నమోదుపై పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన శి
గొల్లప్రోలు, సెప్టెంబరు 28: పట్టణ పరిధిలో జరిగే ఏ విషయాన్ని తెలియచేయకుండా, ప్రోటోకాల్ పాటించకుండా కమిషనరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్పర్సన్ సహా వైస్చైర్మన్లు, వైసీపీ కౌన్సిలర్లు నగరపంచాయతీ సమావేశాన్ని బహిష్కరించారు. గొల్లప్రోలు నగరపంచాయతీ కౌన్సిల్ సమావేశం శనివారం చైర్పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన ప్రారంభమైంది. వెంటనే వైస్చైర్మన్లు గంధం నాగేశ్వరరావు, తెడ్ల