• Home » Pithapuram

Pithapuram

నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యం

నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యం

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కలెక్టర్‌ సగిలి షాన్‌ మోహన్‌ తెలిపారు. గొల్లప్రో

సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ

సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టురైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ తెలిపారు. గొల్లప్రోలు మండ లం చేబ్రోలు గ్రామానికి వచ్చిన ఎంపీని పట్టురైతులు సోమవారం కలిసి తమ సమస్యలపై విన్నవించారు. నాసిరకం పట్టుగుడ్లు వల్ల రైతులు తీ

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం

పిఠాపురం, అక్టోబరు 28: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి సంక్షేమానికి పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్య దర్శి లోకేశ్‌ ఎల్లప్పుడు ఆలో

చెకుముకి సైన్స్‌ సంబరాలు

చెకుముకి సైన్స్‌ సంబరాలు

గొల్లప్రోలు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జనవిజ్ఞానవేదిక కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గొల్లప్రోలు మాధురి విద్యాలయలో ఆదివారం చెకుముకి జిల్లా స్థాయి సైన్స్‌ సంబరాలు నిర్వహించారు. జాతీయ పతా కం, జేవీవీ సైన్స్‌ పతాకాలను మాధురి విద్యాసంస్థల అధినేత కడారి తమ్మయ్యనాయుడు, జనవిజ్ఞాన వే

పీహెచ్‌సీకి సీసీరోడ్డు

పీహెచ్‌సీకి సీసీరోడ్డు

గొల్లప్రోలు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వా నంగా ఉండడంతో రోగులు పడుతున్న ఇక్క ట్లు తీరాయి. డిప్యూటీ సీఎం పవన్‌

పంటకాలువ కబ్జాపై పవన్‌ ఆగ్రహం

పంటకాలువ కబ్జాపై పవన్‌ ఆగ్రహం

పిఠాపురం రూరల్‌, అక్టోబరు 25: పంటకాలువను కబ్జా చేసిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించగా అధికారులు కదిలారు. ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టా రు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలోని పంటకాలువను కబ్జా చేసి లేఅవుట్‌ నిర్వా

రేపు పిఠాపురంలో మినీ జాబ్‌మేళా

రేపు పిఠాపురంలో మినీ జాబ్‌మేళా

పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృ

నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం

నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం

పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏలేరు వరదలు, అధికవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం అందిందని సీపీఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ విమర్శించారు. పిఠాపురం లయన్స్‌ కల్యాణమండపం వద్ద బుధవారం కోనేటి రాజు అధ్యక్షతన జరిగిన సీపీఎం రెండవ మహాసభలో ఆయన మాట్లాడు

అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతూ..!

అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతూ..!

గొల్లప్రోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్ల క్రితం సర్వశిక్షాభియాన్‌ నిధులతో నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచ్చులూడిపోతున్నాయి. దీనితో వాటికి తాళాలు వేశారు. మరోవైపు నాడు-నేడు కింద నిర్మించిన తరగతి గదులు అసంపూర్తిగానే ఉన్నాయి. గదులు సరిపడా లేక అందులోనే విద్యాబోధన సాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు రాష్ట్రంలోనే తొలిగా కంప్యూటర్లు ఉన్న హైస్కూ

జిల్లాస్థాయి పోటీల్లో చెందుర్తి విద్యార్థుల ప్రతిభ

జిల్లాస్థాయి పోటీల్లో చెందుర్తి విద్యార్థుల ప్రతిభ

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): జిల్లాస్థాయిలో జరిగిన సైన్స్‌ ప్రయోగాలు, గణితం క్విజ్‌ పోటీల్లో గొల్లప్రోలు మండలం చెందుర్తి ప్రాథమికోన్నత పాఠశాల విద్యా

తాజా వార్తలు

మరిన్ని చదవండి