Home » Pithapuram
పిఠాపురం రూరల్, అక్టోబరు 25: పంటకాలువను కబ్జా చేసిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించగా అధికారులు కదిలారు. ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టా రు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలోని పంటకాలువను కబ్జా చేసి లేఅవుట్ నిర్వా
పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం మినీ జాబ్మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృ
పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏలేరు వరదలు, అధికవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం అందిందని సీపీఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ విమర్శించారు. పిఠాపురం లయన్స్ కల్యాణమండపం వద్ద బుధవారం కోనేటి రాజు అధ్యక్షతన జరిగిన సీపీఎం రెండవ మహాసభలో ఆయన మాట్లాడు
గొల్లప్రోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్ల క్రితం సర్వశిక్షాభియాన్ నిధులతో నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచ్చులూడిపోతున్నాయి. దీనితో వాటికి తాళాలు వేశారు. మరోవైపు నాడు-నేడు కింద నిర్మించిన తరగతి గదులు అసంపూర్తిగానే ఉన్నాయి. గదులు సరిపడా లేక అందులోనే విద్యాబోధన సాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు రాష్ట్రంలోనే తొలిగా కంప్యూటర్లు ఉన్న హైస్కూ
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): జిల్లాస్థాయిలో జరిగిన సైన్స్ ప్రయోగాలు, గణితం క్విజ్ పోటీల్లో గొల్లప్రోలు మండలం చెందుర్తి ప్రాథమికోన్నత పాఠశాల విద్యా
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నూత న ఇసుక విధానంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. కొంతకాలంగా ఇసుక లేక, గ్రావెల్ రవాణాకు వీలు లేక లారీలు దాదాపు ఖాళీగా ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. లారీలకు ఫైనాన్స్ కట్టుకోలేని దుస్థితిలో ఉన్నామని... గత ప్రభుత్వ హాయాంలో లారీ ఓనర్లు,
పిఠాపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూని యర్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చొరవతో పరిష్కారం లభించింది. కళాశాలకు నాడు-నేడు పనుల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో రూ.12లక్షల వ్యయంతో రెండు ఆర్వో ప్లాం
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 19(ఆంధ్ర జ్యోతి): జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎది గినా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విజ్ఞానాన్ని పంచిన గురువులను మరువరాదని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి.నాగమణి సూచి ంచారు. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె శనివారం
కొత్తపల్లి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు మండ లంలో నాగులాపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశా లకు విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరించారు. నాగులాపల్లిలో ఏఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు-నేడు ఫేజ్2లో నూతన ఉ
పిఠాపురం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో స్థితిగతులను పరిశీలించడంతో పాటు అక్కడ చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన మౌలి క సదుపాయాలపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మరోమారు దృష్టిసారించారు. పవన్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారి శివరామప్రసాద్ శుక్రవారం పిఠాపురంతో పాటు కొ త్తపల్లి మండలంలో పర్యటించారు. పట్టణంలోని బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ ఉన్నత పా