• Home » Pithapuram

Pithapuram

Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..

Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..

పిఠాపురంలో మహిళా అఘోరి ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. పాదగయ క్షేత్రానికి అఘోరి నగ్నంగా వచ్చింది. పాదగయలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి పురోహుతికా అమ్మవార్లకు అఘోరి పూజలు చేసింది. ఈ క్రమంలో అఘోరిని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.

పవన్‌ సుడిగాలి పర్యటన

పవన్‌ సుడిగాలి పర్యటన

గొల్లప్రోలు/పిఠాపురం, నవంబరు 4(ఆంధ్ర జ్యోతి): గొల్లప్రోలు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోమవారం ప్రారంభించి అ నంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రూ.63.75లక్షలతో నిర్మించిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల నెంబరు-2 శిలఫలకాన్ని ఆవిష్కరించారు. గొల్లప్రోలు జగనన్న కాల నీ ప్రజలకు వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూ.4కో

Deputy CM: సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

Deputy CM: సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

పిఠాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో సోమవారం డిప్యూటీ సీఎం పర్యటించి ఈ రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటన తొలుత ఈనెల 4,5వ తేదీల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే..

డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌

డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌

పిఠాపురం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లా లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోమవారం జరపనున్న పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ తెలిపారు. పవన్‌ పర్యటన జరిగే గొల్లప్రోలు జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండ

నేడు జిల్లాకు పవన్‌కల్యాణ్‌

నేడు జిల్లాకు పవన్‌కల్యాణ్‌

పిఠాపురం/గొల్లప్రోలు, నవంబరు 3(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన పర్యటనను ఒకరోజుకే కుదించారు. పిఠాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో సోమవారం పర్యటించి అదే రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇం

నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యం

నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యం

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కలెక్టర్‌ సగిలి షాన్‌ మోహన్‌ తెలిపారు. గొల్లప్రో

సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ

సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టురైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ తెలిపారు. గొల్లప్రోలు మండ లం చేబ్రోలు గ్రామానికి వచ్చిన ఎంపీని పట్టురైతులు సోమవారం కలిసి తమ సమస్యలపై విన్నవించారు. నాసిరకం పట్టుగుడ్లు వల్ల రైతులు తీ

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం

పిఠాపురం, అక్టోబరు 28: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి సంక్షేమానికి పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్య దర్శి లోకేశ్‌ ఎల్లప్పుడు ఆలో

చెకుముకి సైన్స్‌ సంబరాలు

చెకుముకి సైన్స్‌ సంబరాలు

గొల్లప్రోలు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జనవిజ్ఞానవేదిక కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గొల్లప్రోలు మాధురి విద్యాలయలో ఆదివారం చెకుముకి జిల్లా స్థాయి సైన్స్‌ సంబరాలు నిర్వహించారు. జాతీయ పతా కం, జేవీవీ సైన్స్‌ పతాకాలను మాధురి విద్యాసంస్థల అధినేత కడారి తమ్మయ్యనాయుడు, జనవిజ్ఞాన వే

పీహెచ్‌సీకి సీసీరోడ్డు

పీహెచ్‌సీకి సీసీరోడ్డు

గొల్లప్రోలు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వా నంగా ఉండడంతో రోగులు పడుతున్న ఇక్క ట్లు తీరాయి. డిప్యూటీ సీఎం పవన్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి