• Home » Pithapuram

Pithapuram

టీడీపీ కోసం పని చేసేవారికి గుర్తింపు

టీడీపీ కోసం పని చేసేవారికి గుర్తింపు

పిఠాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవా

సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర

సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర

గొల్లప్రోలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలులోని కనకదుర్గ ఆలయం నుంచి మహా పాదయాత్ర కమిటీ ఆఽధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అన్నవరం సత్య

సినీనటుడు జోగి నాయుడు పూజలు

సినీనటుడు జోగి నాయుడు పూజలు

పిఠాపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని సినీనటుడు జోగి నాయుడు దంపతులు సందిర్శించారు. ఆలయంలో కుక్కుటేశ్వరస్వామి,

ఈ గ్రంథాలయం సంగతేంటి?

ఈ గ్రంథాలయం సంగతేంటి?

పట్టణ హోదా పొందింది. అన్ని ప్రాంతాల్లో రీడింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరితే ఉన్న గ్రంథాలయాన్ని మూసివేసి పాఠకులకు పత్రికలు, పుస్తకాలు అందుబాటులో లేకుండా చేశారు. తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి. గ్రంథాలయ పన్ను మాత్రం

ఎన్‌డీఏ కూటమి విజయం కోరుతూ పూజలు

ఎన్‌డీఏ కూటమి విజయం కోరుతూ పూజలు

పిఠాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎన్‌డీఏ మహాయుతి కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠా

ఆలయాల్లో చిరంజీవి కుమార్తె పూజలు

ఆలయాల్లో చిరంజీవి కుమార్తె పూజలు

పిఠాపురం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆలయాలను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమార్తె సుస్మిత సందర్శించారు. పట్టణంలోని పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరీదేవిలను దర్శించుకున్నారు. పూజలు చేశారు. అనంతరం శ్రీపాదశ్రీవల్లభ మహా

అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా అధికారులు

అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా అధికారులు

పిఠాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పురపాలక సంఘ పరిధిలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో అభివృద్ధి పనుల నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ వార్డుల్లో పూర్తిగా అభివృద్ధి పనులు నిలిపివేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ వార్డుల్లో తప్ప, తమ వార్డుల్లో పనులు జరగడం లేదని వారు తెలిపారు. తక్షణం తమ వా

AP NEWS: అదనపు కట్నం కోసం వేధింపులు.. నాకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలి.. బాధితురాలు ఆవేదన

AP NEWS: అదనపు కట్నం కోసం వేధింపులు.. నాకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలి.. బాధితురాలు ఆవేదన

కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణానికి చెందిన అదనపు కట్నం కోసం భార్య సౌమ్యలక్ష్మిని భర్త రామ్ లక్ష్మణ్ కుమార్, అత్తారింటి వేధింపులకు గురిచేస్తున్నారు. ఆమె మౌన పోరాటం చేస్తుంది. తనకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ న్యాయం చేయాలిన బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది.

పాదగయలో మహిళా అఘోరి పూజలు

పాదగయలో మహిళా అఘోరి పూజలు

పిఠాపురం, నవంబరు 6: పట్టణంలోని పాదగయ క్షేత్రాన్ని మహిళా అఘోరి బుధవారం సందర్శించారు. తెలంగాణ, ఉత్తరాంధ్ర లో హల్‌చల్‌ చేసి సంచలనం సృష్టించిన

ఎట్టకేలకు సొంత భవనాల్లోకి..

ఎట్టకేలకు సొంత భవనాల్లోకి..

గొల్లప్రోలు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు పాపయ్యచావిడి వీధిలో గల మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాల నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరగతి గదుల్లోకి బుధవారం వచ్చిన విద్యార్థుల ఆనందానికి అంతు లేకుండాపోయింది. కొత్త తరగతి గదులు, నూతన బెంచీలు చూసి వారు మురి

తాజా వార్తలు

మరిన్ని చదవండి