• Home » Pithapuram

Pithapuram

Bird Flu in AP: ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి

Bird Flu in AP: ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి

కాకినాడ జిల్లా చెందిన చందుర్తి, పిఠాపురం ఫారాల్లో కోళ్లు బర్డ్‌ఫ్లూ కారణంగా చనిపోయినట్లు నిర్ధారించబడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో కోళ్ల రవాణాకు ఆంక్షలు విధించింది

పిఠాపురంలో ఏం జరుగుతోంది?

పిఠాపురంలో ఏం జరుగుతోంది?

పిఠాపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పిఠాపురంలో అసలు ఏం జరుగుతోంది. ఇన్ని సం ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఉదాశీనం గా ఎందుకు ఉంటున్నారు. కఠినంగా వ్యవహరించకపోవడానికి కారణాలు ఏమిటి... అంటూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ సీరియస్‌ అయ్యారు. పిఠాపురంలోని పోలీసు స్టేషన్లల్లో సెటిల్మెంట్లు జరుగుతుండడం, ప్రైవేటు వ్యక్తుల హవా పెరిగిపోవడం, పలు కేసుల్లో ఉన్న అను మానితుడైన వ్యక్తిని రూరల్‌ ఎస్‌ఐ ఏకంగా 2 నెలలుగా తన జీ

Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు

Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు

Pawan kalyan: పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వారం సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

పిఠాపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ శివారులో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జయకేతనం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదివా

Pawan Kalyan: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

Pawan Kalyan: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

Pawan Kalyan: పులుల సంరక్షణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర పచ్చదనాన్ని యాభై శాతానికి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

జన పవనాలు!

జన పవనాలు!

చిత్రాడ దద్దరిల్లింది.. జన సందోహంతో గర్జించింది.. అంచనాలకు మించి తరలివచ్చిన జనంతో పోటెత్తింది.. ఆవిర్భావ సభ పండగను సంతరించుకుంది.. కనుచూపుమేరలో జనం..కళ్లు మిరిమిట్లు గొలిపేలా లైటింగ్‌.. వేలల్లో బారులు తీరిన బస్సులు.. కార్లు.. కనివినీ ఎరుగని ఏర్పాట్లతో నభూతో నభవిష్యత్తు అనే తరహాలో జయకేతనం సభ జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది..అటు జనసేనాని పవన్‌కల్యాణ్‌ తన ప్రసం గంలో జనసైనికుల గురించే అధికంగా ప్రస్తావించి వారి మనసులు గెలుచుకున్నారు. పార్టీ నూరుశాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడి అందరి గుండెలను తట్టారు. ఇ

Pawan Kalyan: గర్జించిన పవన్.. ఇది కదా అసలైన పవర్..

Pawan Kalyan: గర్జించిన పవన్.. ఇది కదా అసలైన పవర్..

జనసేన జయకేతనం సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి జగన్ సర్కార్ చేసిన అరాచకాలను, అన్యాయాలను ప్రస్తావించారు. అంతేకాదు.. తాను ఎదుర్కొన్న సమస్యలను సైతం పవన్ చెప్పుకొచ్చారు.. పవన్ కల్యాన్ ఇంకా ఏం మాట్లాడారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

Balineni Srinivasa Reddy: జగన్.. నీలాగా కాదు.. స్వశక్తితో ఎదిగిన నేత పవన్: బాలినేని..

Balineni Srinivasa Reddy: జగన్.. నీలాగా కాదు.. స్వశక్తితో ఎదిగిన నేత పవన్: బాలినేని..

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నేతని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చావుని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ బాలినేని మండిపడ్డారు.

Pithapuram: ప్రారంభమైన జనసేన 12వ ఆవిర్భావ సభ.. జగన్‌పై సెటైర్లు వేసిన నాగబాబు..

Pithapuram: ప్రారంభమైన జనసేన 12వ ఆవిర్భావ సభ.. జగన్‌పై సెటైర్లు వేసిన నాగబాబు..

పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు.

పిఠాపురంకు జనసేనాని

పిఠాపురంకు జనసేనాని

Pawan Kalyan Pithapuram visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి పిఠాపురంకు బయలుదేరి వెళ్లారు. పిఠాపురం చిత్రాడలో జరిగే జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ పాల్గొననున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి