• Home » Pithapuram

Pithapuram

వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం

వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం

పిఠాపురం, ఆగస్టు 28: వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల రుణాల పేరుతో కోట్లాది రూపాయిలను నొక్కేశారని, రాష్ట్రవ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. నాయకులు, యానిమేటర్లు, వీఏఏలు, ఏపీఎంలు, డీపీఎంలు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా

AP Politics: వైసీపీకి భారీ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు..

AP Politics: వైసీపీకి భారీ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు..

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.

YSRCP: వైసీపీకి ఊహించని షాక్..

YSRCP: వైసీపీకి ఊహించని షాక్..

కాకినాడ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి రాజీనామా చేస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయాలని డిసైడ్ అయిపోయారట.

Pawankalyan: పవన్‌ సారూ.. మీరే దిక్కు!

Pawankalyan: పవన్‌ సారూ.. మీరే దిక్కు!

అయిదున్నర శతాబ్దాలుగా ఇదే ఇంటిలో నివాసముంటున్నాం. కోర్టు డిక్రీ ద్వారా మాకు ఇది దఖలు పడింది.

Ambati Rambabu: పేరు మారినా ముద్రగడ.. ముద్రగడే

Ambati Rambabu: పేరు మారినా ముద్రగడ.. ముద్రగడే

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు సష్టం చేశారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.

AP Politics: సొంత నియోజకవర్గంపై ఫోకస్.. అందరి దృష్టి ఆకర్షిస్తున్న పవన్..!

AP Politics: సొంత నియోజకవర్గంపై ఫోకస్.. అందరి దృష్టి ఆకర్షిస్తున్న పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ్యుడిగా గెలిచి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు.

Pawan Kalyan: పవన్‌ భూమ్‌

Pawan Kalyan: పవన్‌ భూమ్‌

ఆ ప్రాంతం ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. అక్కడ ఉన్న భూములు కొనుగోలు చేసేందుకు జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. భూ ముల ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న,మొన్నటివరకూ ఎవరైనా వచ్చి కొనుగోలు చేస్తే చాలు అనుకున్న వారే రాత్రికి రాత్రి మనస్సు మార్చేసుకున్నారు. మేము చెప్పిన ధర ఇస్తేనే అమ్ము తామంటున్నా రు. ఇదంతా పవన్‌కల్యాణ్‌ తన సొంతిల్లు, కార్యాలయం నిర్మాణం కో సం భూములు కొన్న ఫలితం. ఒక్కసారి రియల్‌ జోరు ప్రారంభ మైంది. ఒక స్థలమైనా కొనే ప్రయత్నాల్లో జనసైనికులు ఉన్నారు.

AP Politics: ప్రజలతో మమేకమవుతూ..  ప్రతి పనిలో పవన్ మార్క్..

AP Politics: ప్రజలతో మమేకమవుతూ.. ప్రతి పనిలో పవన్ మార్క్..

రాజకీయాల్లో కమిట్‌మెంట్‌తో పనిచేసే నాయకులు తక్కువుగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు అక్కడక్కడ కనిపిస్తారు.

Pawan Kalyan: పిఠాపురంలో 3.50 ఎకరాల భూమి కొన్న పవన్ కల్యాణ్.. ధరెంతంటే?

Pawan Kalyan: పిఠాపురంలో 3.50 ఎకరాల భూమి కొన్న పవన్ కల్యాణ్.. ధరెంతంటే?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన సొంత నియోజకవర్గం పిఠాపురం(Pithapuram) అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 4 అంతస్థుల భవనం కొనుగోలు చేసిన పవన్.. దాన్ని కార్యాలయంగా వాడుకుంటున్నారు.

Pawankalyan: మేము అద్భుతాలు చేస్తామని చెప్పాం.. కానీ

Pawankalyan: మేము అద్భుతాలు చేస్తామని చెప్పాం.. కానీ

Andhrapradesh: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గెలిచాక పెన్షన్లు రద్దు చేస్తామని వైసీపీ ప్రచారం చేసిందని.. కానీ తాము గెలిచాక పెంచి ఇచ్చామని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి