• Home » Pithapuram

Pithapuram

పిఠాపురంలో అర్బన్‌ బ్యాంకు ఎన్నికల సందడి

పిఠాపురంలో అర్బన్‌ బ్యాంకు ఎన్నికల సందడి

పిఠాపురం, సెప్టెంబరు 25: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అర్బన్‌బ్యాంకుల్లో ప్రత్యేకస్థానం కలిగి ఉన్న నాటి పిఠాపురం కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు, నేటి పిఠాపురం కోఆపరేటివ్‌ అర్బన్‌ క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అర్బన్‌ సొసైటీ ఎన్నికలకు ఎన్నికల అధికారి పి.దుర్గాప్రసాద్‌ నోటిఫికేషన్‌ జా

జిల్లాలో పలుచోట్ల భారీవర్షం

జిల్లాలో పలుచోట్ల భారీవర్షం

పిఠాపురం/తునిరూరల్‌/గండేపల్లి/ ప్రత్తిపాడు, సెప్టెంబరు 24: బంగాళాఖాతంలో అల్పపీడ న ద్రోణి ప్రభావంతో పిఠాపురం లో ఏకదాటిగా గంట పాటు కురి సిన భారీ వ

లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆగ్రహం

లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆగ్రహం

పిఠాపురం, సెప్టెంబరు 22: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో తయా రు చేసే లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగంపై విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌, హిందూసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వారు పట్టణంలోని ఉ

అంతిమ సంస్కారానికి అగచాట్లు

అంతిమ సంస్కారానికి అగచాట్లు

గొల్లప్రోలు, సెప్టెంబరు 14: కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని అరుంధతీయపేట, ఎస్సీ కాలనీ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించే వీలు లేక మృతదేహాన్ని డంపింగ్‌యార్డులో ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరుంధతీయపేటకు చెందిన అడ్డాల అప్పయ్యమ్మ (55) శనివారం మరణించింది. కొద్ది

ఏలేరు పనులు రద్దుతోనే అపారనష్టం : వర్మ

ఏలేరు పనులు రద్దుతోనే అపారనష్టం : వర్మ

పిఠాపురం రూరల్‌, సెప్టెంబరు 14: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులను రద్దు చేయడం వల్లే భారీ వరదలు వచ్చి అపారనష్టం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు పడిన

YS Jagan: పేరుకు పరామర్శ యాత్ర.. చేసింది మాత్రం..

YS Jagan: పేరుకు పరామర్శ యాత్ర.. చేసింది మాత్రం..

వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు జగన్ భరోసా ఇస్తారని అంతా ఆశించారు. కానీ కేవలం ప్రచారం కోసం మాత్రమే పిఠాపురంలో జగన్ పర్యటించారనే చర్చ సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే..

వరద బాధితులకు అండగా ఉంటాం : వర్మ

వరద బాధితులకు అండగా ఉంటాం : వర్మ

పిఠాపురం, సెప్టెంబరు 10: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతిని

గ్రామాల్లోకి ఏలేరు వరద నీరు

గ్రామాల్లోకి ఏలేరు వరద నీరు

పిఠాపురం రూరల్‌, సెప్టెంబరు 10: మండలంలోని పలు గ్రామాల్లోకి ఏలేరు నీరు చేరింది. భోగాపురం ఎస్సీ కాలనీ, సగరపు పుంత తదితర ప్రాంతాలు, మాధవపు రం, గో

Pawan Kalyan: ఆరోగ్యం సరిగా లేకపోయినా వచ్చా!

Pawan Kalyan: ఆరోగ్యం సరిగా లేకపోయినా వచ్చా!

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలేరు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సోమవారం నాడు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించిన పవన్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు...

వ్యవసాయాధికారులు నష్టాలను నమోదు చేయాలి

వ్యవసాయాధికారులు నష్టాలను నమోదు చేయాలి

పిఠాపురం, సెప్టెంబరు 6: సుద్దగడ్డ వరదలు, అకాలవర్షాలు తగ్గినందున వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలకు జరిగిన నష్టాలను నమోదు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. ఈ క్రాప్‌బుకింగ్‌ సక్రమంగా చేయడం లేదని, పొలాలను వ్యవసాయ సిబ్బం

తాజా వార్తలు

మరిన్ని చదవండి