• Home » Pithapuram MLA

Pithapuram MLA

పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

పిఠాపురం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో స్థితిగతులను పరిశీలించడంతో పాటు అక్కడ చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన మౌలి క సదుపాయాలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మరోమారు దృష్టిసారించారు. పవన్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారి శివరామప్రసాద్‌ శుక్రవారం పిఠాపురంతో పాటు కొ త్తపల్లి మండలంలో పర్యటించారు. పట్టణంలోని బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పా

 విద్యుత్‌స్తంభాన్ని ఎట్టకేలకు తొలగించారు

విద్యుత్‌స్తంభాన్ని ఎట్టకేలకు తొలగించారు

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు మండలం తాటిపర్తి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా విద్యుత్‌స్తంభాన్ని అధికారులు ఎట్టకేలకు తొలగించారు. పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఈ విద్యుత్‌స్తంభం కారణంగా పలువురు విద్యార్థులు కరెంటు షాక్‌కు

ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తాం

ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తాం

పిఠాపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పిఠాపురం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాలకు ప్రధాన ఆస్పత్రిగా ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం లభించగానే అదనపు భవనాల నిర్మాణంతోపాటు స్పె

నాలుగేళ్లలో కానిది.. నాలుగు నెలల్లో అయింది!

నాలుగేళ్లలో కానిది.. నాలుగు నెలల్లో అయింది!

గొల్లప్రోలు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): తాగునీటికోసం విద్యార్థులు నాలుగేళ్లుగా పడుతున్న ఇ బ్బందులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చొరవ తో పరిష్కారం లభించింది. నాలుగేళ్లుగా కానిది.. నాలుగు నెలల్లో పరిష్కారమైంది.. ఆర్వో ప్లాంటు వినియోగంలోకి వచ్చింది. గొల్లప్రోలు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు కొంతకాలంగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పా

అభివృద్ధిని విస్మరించిన డిప్యూటీ సీఎం

అభివృద్ధిని విస్మరించిన డిప్యూటీ సీఎం

పిఠాపురం, అక్టోబరు 6: రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసమే సనాతన ధర్మం అంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కాలయాపన చేస్తున్నారని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. పిఠాపురంలో అధ్వానంగా ఉన్న పారిశుధ్యం, రోడ్ల

సమస్యల గుర్తింపు... పరిష్కారం దిశగా అడుగులు

సమస్యల గుర్తింపు... పరిష్కారం దిశగా అడుగులు

గొల్లప్రోలు, అక్టోబరు 5: పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యలు, విద్య, వైద్యరంగానికి సంబంధించి అత్య వసరంగా చేపట్టాల్సిన పనుల గుర్తింపు, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కార్యాల

ఏలేరు, సుద్దగడ్డ వరద తగ్గుముఖం

ఏలేరు, సుద్దగడ్డ వరద తగ్గుముఖం

పిఠాపురం/గొల్లప్రోలు, అక్టోబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపు ప్రభావం తొలగిపోతోంది. కాలువల చెం తన, గండ్లు పడిన ప్రాంతాల్లో ఉన్న పొలాల్లోని నీరు తగ్గింది. ఏలేరు రిజర్వాయర్‌ నుంచి విడుదల చేస్తున్న నీటిని గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలు, క్యా

వరద బాధితులకు అండగా ఉంటాం : వర్మ

వరద బాధితులకు అండగా ఉంటాం : వర్మ

పిఠాపురం, సెప్టెంబరు 10: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతిని

Pawan Kalyan: పిఠాపురంలో 3.50 ఎకరాల భూమి కొన్న పవన్ కల్యాణ్.. ధరెంతంటే?

Pawan Kalyan: పిఠాపురంలో 3.50 ఎకరాల భూమి కొన్న పవన్ కల్యాణ్.. ధరెంతంటే?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన సొంత నియోజకవర్గం పిఠాపురం(Pithapuram) అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 4 అంతస్థుల భవనం కొనుగోలు చేసిన పవన్.. దాన్ని కార్యాలయంగా వాడుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి