• Home » Pithapuram MLA

Pithapuram MLA

పవన్‌ సుడిగాలి పర్యటన

పవన్‌ సుడిగాలి పర్యటన

గొల్లప్రోలు/పిఠాపురం, నవంబరు 4(ఆంధ్ర జ్యోతి): గొల్లప్రోలు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోమవారం ప్రారంభించి అ నంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రూ.63.75లక్షలతో నిర్మించిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల నెంబరు-2 శిలఫలకాన్ని ఆవిష్కరించారు. గొల్లప్రోలు జగనన్న కాల నీ ప్రజలకు వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూ.4కో

డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌

డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌

పిఠాపురం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లా లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోమవారం జరపనున్న పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ తెలిపారు. పవన్‌ పర్యటన జరిగే గొల్లప్రోలు జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండ

నేడు జిల్లాకు పవన్‌కల్యాణ్‌

నేడు జిల్లాకు పవన్‌కల్యాణ్‌

పిఠాపురం/గొల్లప్రోలు, నవంబరు 3(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన పర్యటనను ఒకరోజుకే కుదించారు. పిఠాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో సోమవారం పర్యటించి అదే రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇం

పీహెచ్‌సీకి సీసీరోడ్డు

పీహెచ్‌సీకి సీసీరోడ్డు

గొల్లప్రోలు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వా నంగా ఉండడంతో రోగులు పడుతున్న ఇక్క ట్లు తీరాయి. డిప్యూటీ సీఎం పవన్‌

పంటకాలువ కబ్జాపై పవన్‌ ఆగ్రహం

పంటకాలువ కబ్జాపై పవన్‌ ఆగ్రహం

పిఠాపురం రూరల్‌, అక్టోబరు 25: పంటకాలువను కబ్జా చేసిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించగా అధికారులు కదిలారు. ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టా రు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలోని పంటకాలువను కబ్జా చేసి లేఅవుట్‌ నిర్వా

రేపు పిఠాపురంలో మినీ జాబ్‌మేళా

రేపు పిఠాపురంలో మినీ జాబ్‌మేళా

పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృ

అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతూ..!

అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతూ..!

గొల్లప్రోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్ల క్రితం సర్వశిక్షాభియాన్‌ నిధులతో నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచ్చులూడిపోతున్నాయి. దీనితో వాటికి తాళాలు వేశారు. మరోవైపు నాడు-నేడు కింద నిర్మించిన తరగతి గదులు అసంపూర్తిగానే ఉన్నాయి. గదులు సరిపడా లేక అందులోనే విద్యాబోధన సాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు రాష్ట్రంలోనే తొలిగా కంప్యూటర్లు ఉన్న హైస్కూ

నూతన ఇసుక విధానంతో నష్టపోతున్నామం

నూతన ఇసుక విధానంతో నష్టపోతున్నామం

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నూత న ఇసుక విధానంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ క్వారీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. కొంతకాలంగా ఇసుక లేక, గ్రావెల్‌ రవాణాకు వీలు లేక లారీలు దాదాపు ఖాళీగా ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. లారీలకు ఫైనాన్స్‌ కట్టుకోలేని దుస్థితిలో ఉన్నామని... గత ప్రభుత్వ హాయాంలో లారీ ఓనర్లు,

వినియోగంలోకి ఆర్వో ప్లాంట్లు

వినియోగంలోకి ఆర్వో ప్లాంట్లు

పిఠాపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూని యర్‌ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చొరవతో పరిష్కారం లభించింది. కళాశాలకు నాడు-నేడు పనుల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో రూ.12లక్షల వ్యయంతో రెండు ఆర్వో ప్లాం

డిప్యూటీ సీఎం ఆదేశాలతో పాఠశాలకు విద్యుత్‌ సరఫరా

డిప్యూటీ సీఎం ఆదేశాలతో పాఠశాలకు విద్యుత్‌ సరఫరా

కొత్తపల్లి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశాల మేరకు మండ లంలో నాగులాపల్లి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశా లకు విద్యుత్‌ సదుపాయాన్ని పునరుద్ధరించారు. నాగులాపల్లిలో ఏఎస్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు-నేడు ఫేజ్‌2లో నూతన ఉ

తాజా వార్తలు

మరిన్ని చదవండి