• Home » Pithapuram Assembly constituencys

Pithapuram Assembly constituencys

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సత్యాగ్రహ దీక్షలు

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సత్యాగ్రహ దీక్షలు

పిఠాపురం, అక్టోబరు 3: సమస్యల పరిష్కారం కోరుతూ పట్టణంలో మున్సిపల్‌ ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మున్సిపల్‌ కమిషనరు పరిధిలో ఉన్న పీఎఫ్‌ ఖాతా

సుద్దగడ్డకు మళ్లీ వరద

సుద్దగడ్డకు మళ్లీ వరద

గొల్లప్రోలు, అక్టోబరు 3: సుద్దగడ్డకు మళ్లీ వరద వచ్చి ంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో గొల్లప్రోలు వద్ద సుద్దగడ్డ(కొండ)కాలువ వరద నీటితో ఉధృ తంగా ప్రవహిస్తున్నది. 2నెలల వ్యవధిలో సుద్దగడ్డకు వరద రావడం ఇదో ఆరోసారి. సుద్దగడ్డ వరద నీరు గొల్లప్రోలు శివారు జగనన్న కాలనీ రహదారిపైకి

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌, రగ్బీ పోటీలకు పిఠాపురం విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌, రగ్బీ పోటీలకు పిఠాపురం విద్యార్థుల ఎంపిక

పిఠాపురం, అక్టోబరు 1: రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు పిఠాపురం విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్‌ అథారటీ క్రీడా మైదానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్‌ పోటీలు, సెలక్షన్‌ ట్రయిల్స్‌ జరిగాయి. మహిళల 57కిలోల విభాగంలో కె.హరిణి, ఓపెన్‌ వెయి

ఏలేరు పనులు రద్దుతోనే అపారనష్టం : వర్మ

ఏలేరు పనులు రద్దుతోనే అపారనష్టం : వర్మ

పిఠాపురం రూరల్‌, సెప్టెంబరు 14: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులను రద్దు చేయడం వల్లే భారీ వరదలు వచ్చి అపారనష్టం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు పడిన

వ్యవసాయాధికారులు నష్టాలను నమోదు చేయాలి

వ్యవసాయాధికారులు నష్టాలను నమోదు చేయాలి

పిఠాపురం, సెప్టెంబరు 6: సుద్దగడ్డ వరదలు, అకాలవర్షాలు తగ్గినందున వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలకు జరిగిన నష్టాలను నమోదు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. ఈ క్రాప్‌బుకింగ్‌ సక్రమంగా చేయడం లేదని, పొలాలను వ్యవసాయ సిబ్బం

Pithapuram : ‘జగన్‌ నామస్మరణ’పై ఉన్నతాధికారుల సీరియస్‌

Pithapuram : ‘జగన్‌ నామస్మరణ’పై ఉన్నతాధికారుల సీరియస్‌

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా విద్యార్థులకు అందించే వేరుశనగ చిక్కీ ప్యాకెట్లపై ఇంకా జగన్‌ నామ స్మరణ చేయడంపై ప్రభుత్వం సీరియస్‌ అయింది.

Pawan Kalyan: జూన్ 20తర్వాత పిఠాపురం వస్తా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: జూన్ 20తర్వాత పిఠాపురం వస్తా: పవన్ కల్యాణ్

పిఠాపురం నియోజకవర్గ (Pithapuram Constituency) ప్రజల్ని ఈనెల 20వ తేదీ తర్వాత కలవనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

వర్మపై దాడి.. పవన్‌ సీరియస్‌..!

వర్మపై దాడి.. పవన్‌ సీరియస్‌..!

పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌గా తీసుకున్నారు..

AARAA Survey: పిఠాపురంలో గెలుపెవరిదో చెప్పేసిన ‘ఆరా’

AARAA Survey: పిఠాపురంలో గెలుపెవరిదో చెప్పేసిన ‘ఆరా’

అందరి చూపు.. పిఠాపురం వైపే..! జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీచేయడంతో గెలుస్తారా..? ఓడిపోతారా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక మెగాభిమానులు, జనసైనికులు అయితే నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘ఆరా’ మస్తాన్ పిఠాపురంలో గెలిచేదెవరో తేల్చి చెప్పేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి