Home » Pithapuram Assembly constituencys
గొల్లప్రోలు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జనవిజ్ఞానవేదిక కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గొల్లప్రోలు మాధురి విద్యాలయలో ఆదివారం చెకుముకి జిల్లా స్థాయి సైన్స్ సంబరాలు నిర్వహించారు. జాతీయ పతా కం, జేవీవీ సైన్స్ పతాకాలను మాధురి విద్యాసంస్థల అధినేత కడారి తమ్మయ్యనాయుడు, జనవిజ్ఞాన వే
గొల్లప్రోలు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వా నంగా ఉండడంతో రోగులు పడుతున్న ఇక్క ట్లు తీరాయి. డిప్యూటీ సీఎం పవన్
పిఠాపురం రూరల్, అక్టోబరు 25: పంటకాలువను కబ్జా చేసిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించగా అధికారులు కదిలారు. ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టా రు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలోని పంటకాలువను కబ్జా చేసి లేఅవుట్ నిర్వా
పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం మినీ జాబ్మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృ
పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏలేరు వరదలు, అధికవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం అందిందని సీపీఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ విమర్శించారు. పిఠాపురం లయన్స్ కల్యాణమండపం వద్ద బుధవారం కోనేటి రాజు అధ్యక్షతన జరిగిన సీపీఎం రెండవ మహాసభలో ఆయన మాట్లాడు
గొల్లప్రోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్ల క్రితం సర్వశిక్షాభియాన్ నిధులతో నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచ్చులూడిపోతున్నాయి. దీనితో వాటికి తాళాలు వేశారు. మరోవైపు నాడు-నేడు కింద నిర్మించిన తరగతి గదులు అసంపూర్తిగానే ఉన్నాయి. గదులు సరిపడా లేక అందులోనే విద్యాబోధన సాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు రాష్ట్రంలోనే తొలిగా కంప్యూటర్లు ఉన్న హైస్కూ
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): జిల్లాస్థాయిలో జరిగిన సైన్స్ ప్రయోగాలు, గణితం క్విజ్ పోటీల్లో గొల్లప్రోలు మండలం చెందుర్తి ప్రాథమికోన్నత పాఠశాల విద్యా
పిఠాపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూని యర్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చొరవతో పరిష్కారం లభించింది. కళాశాలకు నాడు-నేడు పనుల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో రూ.12లక్షల వ్యయంతో రెండు ఆర్వో ప్లాం
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 19(ఆంధ్ర జ్యోతి): జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎది గినా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విజ్ఞానాన్ని పంచిన గురువులను మరువరాదని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి.నాగమణి సూచి ంచారు. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె శనివారం
కొత్తపల్లి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు మండ లంలో నాగులాపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశా లకు విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరించారు. నాగులాపల్లిలో ఏఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు-నేడు ఫేజ్2లో నూతన ఉ