Home » Phone tapping
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల సెల్ఫోన్లలో చెరిపేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎ్సఎల్) నిపుణులు తిరిగి (రిట్రీవ్) రాబట్టారు.
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. ఉమ్మండి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది. తాజాగా ఈ కేసులో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు పోలీసులు అరెస్టవ్వగా.. తాజాగా ఖద్దరు ప్రమేయంపై విచారణ మొదలైంది.
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులే జైలుకు వెళ్లగా.. ఇప్పుడు నేతల వంతు వచ్చింది. తాజాగా ..
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు అమెరికాలో గ్రీన్కార్డు మంజూరయింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలియవచ్చింది. కొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గత మార్చిలో నమోదైన ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేశారు.
గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని నవంబర్ 1వ తేదీ నుంచి 8 తేదీలోపు అరెస్టుల పరంపరం మొదలు కానుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దక్షిణ కొరియా రాజధాని సియోల్లో వెల్లడించారు. ఆ అరెస్టయ్యే వారి జాబితాలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారు సైతం ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అలాంటి వేళ.. శుక్రవారం హైదరాబాద్లో ఏబీపీ సదరన్ కాన్క్లేవ్లో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం సుప్రీంలో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదో నిందితుడు రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ప్రభుత్వం వివరణ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్కు సీబీఐ లేక రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సీబీఐ అనుమతించింది.