• Home » Phone tapping

Phone tapping

Kaleshwaram Project: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలి

Kaleshwaram Project: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలి

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులను తక్షణమే సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. విద్యుత్తు కొనుగోలు అంశంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొంది.

Phone Tapping Case: ట్యాపింగ్‌ కేసులో చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు

Phone Tapping Case: ట్యాపింగ్‌ కేసులో చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధా కిషన్, తిరుపతన్న, ప్రణీత్ రావులకు మరోసారి చుక్కెదురైంది.

Phone tapping case: ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌ విచారణకు అనుమతి

Phone tapping case: ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌ విచారణకు అనుమతి

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Phone Tapping Case: వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరవుతా..

Phone Tapping Case: వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరవుతా..

‘‘నేను ఇప్పట్లో భారత్‌కు రాలేను. వీడియో లేదా టెలికాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవ్వగలను’’ అని ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.

Iltija Mufti: దేశవ్యాప్తంగా మహిళా నేతలపై బీజేపీ స్నూపింగ్... మెహబూబా ముఫ్తీ కుమార్తె సంచలన ఆరోపణ

Iltija Mufti: దేశవ్యాప్తంగా మహిళా నేతలపై బీజేపీ స్నూపింగ్... మెహబూబా ముఫ్తీ కుమార్తె సంచలన ఆరోపణ

వివాదాస్పద పెగాసెస్ స్నూపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తన ఫోన్‌ను పెగాసెస్ స్పైవేర్ 'హ్యాక్' చేసిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె, మీడియా అడ్వయిజర్ ఇల్తిజా ముఫ్తి బుధవారంనాడు తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళా నేతలపై అధికార బీజేపీ స్నూపింగ్‌కు పాల్పడుతోదంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో సంచలన ఆరోపణలు చేశారు.

TG High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై హై కోర్టు కీలక ఆదేశాలు

TG High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై హై కోర్టు కీలక ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ కేసుపై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Hyderabad: రూ.250 కోట్ల సంస్థను కాజేసేందుకు యత్నించారు..

Hyderabad: రూ.250 కోట్ల సంస్థను కాజేసేందుకు యత్నించారు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైల్లో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను బెదిరించి, కొట్టించి రూ.250కోట్ల విలువైన సంస్థను రాయించుకునే ప్రయత్నం చేసినట్లు బాఽధితుడు చెన్నుపాటి వేణుగోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Hyderabad: ట్యాపింగ్‌ నిందితుల బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ..

Hyderabad: ట్యాపింగ్‌ నిందితుల బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌ రావు బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

Telangana: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు నేడు భారత్‌కి.. అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు

Telangana: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు నేడు భారత్‌కి.. అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు(Prabhakar Rao) బుధవారం భారత్‌కి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి