• Home » Petrol Price AP

Petrol Price AP

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి, సరఫరాను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు.

ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు:  మంత్రి మండిపల్లి

ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు: మంత్రి మండిపల్లి

పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

Petrol Price: వాహనదారులకు అదిరిపోయే న్యూస్.. వెంటనే పెట్రోల్ బంకులకు పరుగులు పెట్టండి

Petrol Price: వాహనదారులకు అదిరిపోయే న్యూస్.. వెంటనే పెట్రోల్ బంకులకు పరుగులు పెట్టండి

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ వాహనదారులపై పడిందా. పెట్రో ఉత్పత్తుల పెరుగుదలకు కారణం అదేనా. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌‌పై రూ.2 ఎక్పైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ అర్థరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.

 BPCL Greenfield Refinery : రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ వ్యయం 96,862 కోట్లు: అనుప్రియ పటేల్‌

BPCL Greenfield Refinery : రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ వ్యయం 96,862 కోట్లు: అనుప్రియ పటేల్‌

ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.96,862 కోట్లు’ అని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌ వెల్లడించారు.

Greenfield Refinery : రమాయపట్నంలో... భారీ రిఫైనరీ

Greenfield Refinery : రమాయపట్నంలో... భారీ రిఫైనరీ

ఆంధ్రప్రదేశ్‌లో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ కమ్‌ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నిర్ణయించింది

Jagan Govt: జగన్ సర్కార్ మరో ఘన కార్యాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టిన కేంద్రం !

Jagan Govt: జగన్ సర్కార్ మరో ఘన కార్యాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టిన కేంద్రం !

పెట్రోల్ ధరలపై (Petrol prices) పార్లమెంట్ సాక్షిగా కేంద్రం షాకింగ్ విషయం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాట్‌ పన్నులకు అనుగుణంగా చమురు ధరలు ఉన్నాయని లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరి ఈ మేరకు లిఖితపూర్వకంగా పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి